హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే షీ టాయిలెట్లు నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు కొత్తగా పోలీసు స్టేషన్లు, అన్ని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లను ని�
హైదరాబాద్ : గత ఎన్నికల సందర్భంగా రూ. లక్ష లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టి
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 278 పాజిటివ్ కేసులు నమోదవగా, 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కు చేరింది. ఇందులో 2,98,120 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుక�
పతకం గెలిచిన తొలి తెలంగాణ అమ్మాయిగా రికార్డు.. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్పటియాల: తెలంగాణ యువ స్ప్రింటర్ అగసర నందిని అరుదైన రికార్డు నెలకొల్పింది. ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటి�
హైదరాబాద్ : కాసేపట్లో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో 2021-22 బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, వయోపరిమి�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. ఇందులో 2,98,009 మంది మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2101 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 716 మంది బాధితుల
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రి రాజ్యసభలో ప్రశంసించడం బాగుంది. ప్రశంసలతో పాటు పైసలు కూడా ఇస్తే బాగుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యసభలో జ�
హైదరాబాద్ : తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతోపాటు పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. ఏప్రిల్ 9న లక్షమంద�
నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీ�
ప్రగతి పథం.. సంక్షేమ రథం దేశానికే మార్గదర్శంగా రాష్ట్రం సబ్బండవర్ణాల ప్రగతే లక్ష్యం.. ఉద్యోగ అవకాశాలు పెంచాం ఆర్థిక క్రమశిక్షణ.. రూ.2.28 లక్షలకు తలసరి ఆదాయం కరోనాపై సమర్థ పోరు.. విప్లవాత్మక విద్యుత్తు సంస్కరణ
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రసంగిచనున్నా�
రెండు నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ రెట్టించిన ఉత్సాహంతో భారీగా పోలింగ్ ఎండను సైతం లెక్కచేయకుండా ఓటింగ్ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ సాయంత్రం 4 తర్వాతా భారీ క్యూలు ఆవరణలో ఉన్�
250 కిలోమీటర్లు కాళేశ్వరం కనుల విందు ఏడాదిన్నరలో 100 టీఎంసీలు ఎత్తిపోత త్వరలో హల్దివాగు ద్వారా నిజాంసాగర్కు నీళ్లు మంజీర, గోదావరి నదుల అనుసంధానం హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోత
ఆటోను ఢీకొట్టిన కంటెయినర్ నలుగురు దుర్మరణం.. పలువురికి తీవ్రగాయాలు మృతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు సంగారెడ్డి జిల్లా అల్మాయిపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం అందోల్, మార్చి 14: లారీ రూపంలో ఎదురొచ్�