15వ ఆర్థిక సంఘం సిఫారసులతో తెలంగాణకు భారీ నష్టం జనాభా, భౌగోళిక విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ర్టాలకు లబ్ధి జనాభా నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణ పాటించిన రాష్ర్టాలకు కోత నిధుల కోతలో ముందున్నకేంద్రం.. క�
సామూహిక రోగనిరోధకత వైపు హైదరాబాద్ నిర్లక్ష్యం వహిస్తే మహారాష్ట్ర పరిస్థితి ఉత్పన్నం సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరిక హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: కొవిడ్ మహమ్మారిని
శుక్రవారం ఒక్కరోజే 216 మందికి పాజిటివ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచన హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాల్లోనూ కొత్తగా కేసులు నమోదవుతున్న�
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణ ఇండియన్ ఎకనమిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ఐఈటీవో) ట్రేడ్ కమిషనర్గా నియమితులయ్యారు. లాటిన్ అమెరికన్ కంట్రీ ఈక్వె
ఎమ్మెల్సీ పుట్టినరోజున భారీగా కార్యక్రమాలు ఊరూరా అన్నదానాలు.. రక్తదాన శిబిరాలు జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు విదేశాల్లోనూ ఉత్సాహంగా.. హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్ : తెలంగాణ జాగృతి వ్యవస్�
హైదరాబాద్ : తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోని హయత్నగర్లో శనివారం చోటుచేసుకుంది. నిందితుల వద�
హైదరాబాద్ : హైదరాబాద్- మహబూబ్నగర్- రంగారెడ్డి, వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. ‘హైదరాబాద్’ నుంచి 93 మంది, ‘వరంగల్’
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,933కు చేరింది. ఇందులో 2,97,363 మంది కరోనా నుంచి బయటపడగా, 1918 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 1652 మంది మరణించారు. కాగా, నిన్�
హైదరాబాద్ : ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నిలకడగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా
విశాఖ ఉక్కుపై ప్రశ్నిస్తే నువ్వెవరు అంటరా? విశాఖ దేశంలో లేదా?.. మేం దేశ వాసులం కాదా? ముందు భారతీయులం..తర్వాత తెలంగాణ పౌరులం దేశంలో ఎక్కడ తప్పు జరిగినా నిలదీయాలి రేపు సింగరేణి, ఈసీఐఎల్పైనా పడతరు మాకేమన�
360 డిగ్రీల్లో యాదాద్రి దర్శనం.. గడువులోగా పనులు పూర్తి కావాలి ఏప్రిల్ 15 లోగా క్యూలైన్ పూర్తి .. అతిసుందరంగా అద్దాల మండపం పునఃప్రారంభం తర్వాత లక్షల సంఖ్యలో భక్తుల రాక.. యాదాద్రి పనులపై సమీక్షలో ముఖ్యమం
రేపు ప్రతి ఒక్కరూ ఓటేయాలి రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లుపూర్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్గోయల్ ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల