అప్రమత్తమైన ప్రభుత్వం.. 50 వేల పరీక్షలు శనివారం కొత్తగా 228 మందికి పాజిటివ్ హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ�
భవిష్యత్ భరోసా బడ్జెట్ సిద్ధం కరోనాతో కమ్ముకున్న నీడలు రాబడులపై భారీ అంచనాలు ఈసారీ రెవెన్యూ మిగులు? ప్రత్యేకప్రతినిధి, మార్చి 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, కరోనా ప్రళయాన్ని
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం 18న 2021-22 బడ్జెట్ సమర్పణ హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ తమి
ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా పెరిగిన ఓటింగ్ పట్టణ ప్రాంతాల్లోనూ ఓటర్ల అనూహ్య స్పందన అధికార పార్టీకే లాభమంటున్న విశ్లేషకులు ప్రతిపక్ష పార్టీల అంచనాలు తల్లకిందులు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ప్
దేశవ్యాప్తంగా బరిలో 243 కార్పొరేషన్లు రూ.52 కోట్ల వరకు నగదు బహుమతి హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మురుగునీటి కాల్వలు (మ్యాన్హోల్స్), సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేందుకు మనుషులకు బదులుగా యంత్రా
46 వేల కోట్లు దాటిన ఆదాయం నెలాఖరుకు 50వేల కోట్ల మార్కు! ప్రత్యేక ప్రతినిధి, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది వాణిజ్యపన్నులశాఖ రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతున్నది. వస్తు, సేవ�
సిబ్బందికి అభినందనలు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం సీఈవో శశాంక్ గోయల్ హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/ ఉప్పల్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్�
ఇంటర్ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు 40 కోర్సుల్లో ప్రవేశాలు.. కొత్తగా 10 కోర్సుల రూపకల్పన హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): చదివిన చదువుకు.. చేస్తున్న కొలువులకు ఏ మాత్రం పొంతన ఉండటంలేదు. విద్
బాధితులకు గస్తీ పోలీసుల భరోసా ఎంతసేపట్లో చేరుకుంటారో తెలియజేస్తూ ఎస్ఎంఎస్ బాధితులు-కంట్రోల్రూం-గస్తీ పోలీసుల మధ్య కనెక్షన్ టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసుల ముందడుగు ‘శ్రావణి.. ప్రైవేటు ఉద్యో�
రైతుల నుంచి నేరుగా సేకరణ 13 జిల్లాల్లో 2 వేల టన్నులు లక్ష్యం ఢిల్లీ సహా వివిధ రాష్ర్టాలకు పంపిణీ విదేశాలకు ఎగుమతి అవకాశాలు పరిశీలన హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మామిడి రైతుకు సెర్ప్ అండగా నిలుస
ఆధునికత బాటలో ఆలయాలు క్యూలైన్లలో బెంచీల ఏర్పాటు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దేవాలయాలు ఆధునికతవైపు అడుగులు వేస్తున్నాయి. గుడికి రాలేని భక్తులు లైవ్ వీడియోతో ఎక్కడినుంచైనా నేరుగా �
ఏపీ, కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్లలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్రం అమలుచేస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ త�
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగిసిపోయింది. అయితే, పోలింగ్ సమయం ముగిసేటప�
ఆరేండ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రతి పథకమూ ఓ నూతన ప్రయోగమే దేశమంతా రాష్ట్ర పథకాలపైనే చర్చ కొత్త రాష్ట్రం.. ప్రజల్లో కోటి ఆశలు.. ప్రతివ్యక్తీ ఏదో ఒక ప్రయోజనం కోసం ఎదురుచూపు. మరోవైపు రాష్ట్రవిభజ�