వేసవి డిమాండ్ను తీర్చేందుకు సిద్ధంగా ఉండాలి 24 గంటల విద్యుత్తులో ఎలాంటి ఇబ్బంది రావొద్ద్దు 13,527 మెగావాట్లతో ఆల్టైం గరిష్ఠ విద్యుత్తు వినియోగం సమీక్షలో ట్రాన్స్కో, జెన్కో సీఎండి ప్రభాకర్రావు హైదరాబా
సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ కవిత పై పాటల సీడీ ఆవిష్కరణ హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ )/ కమాన్చౌరస్తా: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మహిళలు, �
సీఎంకు బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ఆశీర్వచనాలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపే బహుమతి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఖైరతాబాద్, మార్చి 12: దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలను అందిస్తూ బ్రాహ్మణుల సంక్షేమాని
ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరుగకుండా అన్ని చర్య�
అవర్ ఫుడ్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): లక్షమందికి ఉపాధి కల్పించే 20 వేల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలో ఎక్కువగ�
టీఆర్ఎస్ అభ్యర్థులకు పలు సంఘాల అండ పల్లా, వాణీదేవికే పట్టం కడుతామంటూ తీర్మానాలు మంత్రి కేటీఆర్ను కలిసిన కాంట్రాక్ట్ టీచర్స్ సంఘాలు రిటైర్డ్ ఎంప్లాయిస్ జేఏసీ మద్దతుపై మంత్రి గంగుల హర్షం నమస్తే త
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దారుణం ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు నష్టం ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, బ్యాంకులు, బీఎ
ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి ప్రభుత్వం, ఉద్యోగులంతా ఒకే కుటుంబం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని విజ్ఞప్తి వరంగల్, మార్చి 12 (నమస్తే తె�
హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తెరపడింది. ఆదివారం పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగా అభ్యర్థులు ప్రచారం ముగించారు. ఫిబ్�
వరంగల్ అర్బన్ : తెలంగాణ వస్తే అప్పుల పాలు అయితది అన్న తెలంగాణ నేడు అబివృద్ధి దిశగా దూసుకుపోతుదంని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియ
ప్రతికూలతలను తట్టుకొని నిలిచిన తెలంగాణ రాష్ట్రం పెరిగిన తలసరి ఆదాయం .. కరోనా వేళ 0.61% వృద్ధి జీఎస్డీపీలో 1.35% వృద్ధి ప్రత్యేక ప్రతినిధి, మార్చి11 (నమస్తేతెలంగాణ): గత ఏడాది కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు �