ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధును వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ రోజు హుజూరాబాద్ వేదికగా దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పథక అమలు తీరును వి�
దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళిత బంధును విజయం సాధించితీరుతది. నిన్�
రామంతాపూర్ : విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉప్యాధ్యక్షులుగా రామంతాపూర్ కు చెందిన గుంటోజు బీష్మాచారి ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రొజు భిక్షపతి చారి , ప్రధాన కార్యదర్శి తల్లో�
శామీర్పేట:హుజురాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్య
హుజురాబాద్ : దళితుల సమస్యలను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆరేనని, దళితబంధు పథకం ద్వారా భారతదేశ దళితుల బతుకులు బాగుపడతాయని, అటువంటి బృహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వ�
Rain : జిల్లాల్లో భారీ వర్షం.. కోరుట్లలో 12.9 సెంటీమీటర్ల వాన | తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిర
Rain Alert : రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ
రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు | రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి బలహీనపడిందన�
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ బలోపేతం : సీఎం కేసీఆర్ | కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను
పారదర్శకత పెంపునకు కేంద్రం నిర్ణయం రాష్ట్రంలో మొత్తం 48 రకాల సేవలు దరఖాస్తులు, ఫిర్యాదులకు సత్వర పరిష్కారం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్న సిటిజన్�