కొడంగల్: మున్సిపల్ కార్మికులకు యూనిఫాంతో పాటు శానిటేషన్ వస్తువులను అందించారు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేంగా యూనిఫాంతో పాటు �
కొడంగల్ : ఆడ పిల్లలున్నపేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అండగా నిలుస్తున్నాయని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. శనివారం పట్టణంలోని 2వ వార్డులో లబ్ధిదారుడి ఇంటి
(Huzurabad) హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్లో ఆగస్టు16 న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ పోల
ఆసరా పెన్షన్లు | గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు 57 ఏండ్లు నిండిన వారిలో అర్హులకు ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే జీవో జారీ కాగా, దరఖాస్తుల స�
దోమ : ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్బవతిని చేసి వదిలేసిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్సై రమేష్ తెలిపారు. మండల పరిధిలోని గుండాల గ్రామానికి చెందిన ఏండ్ల బాలికకు కుల్కచ�
బొంరాస్పేట: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన బొంరాస్పేట మండలంలో చోటు చేసుకుంది. బుర్రితండాకు చెందిన మాణిక్య నాయక్ కొడుకు పోమ్యానాయక్(26) గురువారం రాత్రి 9 గంటలకు చేపల వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు.
Dalit Bandhu | Huzurabad | దళిత బంధు పథకాన్ని ఎవరికీ మంజూరు చేయలేదని, బయట వస్తున్న పుకార్లు నమ్మవద్దని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథక�
దుండిగల్: అనుమానంతో సొంత బావను హత్య చేసిన నిందితులను శుక్రవారం దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూరారం కాలన
కుత్బుల్లాపూర్: నాగులపంచమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలతో మహిళలతో కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లు, ఇతర ప్రదేశాలతో పాటు గ్రామదేవతల ఆలయాల ఉన్న పుట్టల వద్ద మహిళలు భక్తిశ్ర
దుండిగల్: బాచుపల్లిలోని ప్రముఖ విద్యాసంస్థ బివిఆర్టి ఎడ్యుకేషన్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగం ఉమెన్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కెవిఎన్ సునీత అధ్యక్షతన అటల్ టీచింగ్ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ నెల 9 ను
మల్కాజిగిరి : దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, దేశభక్తి గీతాల పోటీని అక్షర కౌముదీ, అక్షరామృతం సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వ