Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 449 మంది బాధితులు కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
డీహెచ్ శ్రీనివాస రావు | తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.
డీహెచ్ శ్రీనివాస రావు | తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొవిడ్ చాలావరకు అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు.
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐదు రైల్వే స్టేషన్లలో చేనేత వస్త్రాల తాత్కాలిక ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాళ్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో మూడు, ఏపీలోని రెండు రైల్వే స్టేషన్లలో ప్రభ�
TS ECET 2021 | తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( TS ECET ) 2021లో అమ్మాయిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విద్యార్థినులు 95.93 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 94.85 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Huzurabad | దళిత బంధు పథకాన్ని కూడా విమర్శిస్తున్నావు. దళితులకు దళితబంధు ఇవ్వొద్దా? వాళ్లు బాగుపడొద్దా? నఈ జీవీంతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావు. డిపాజిట్లు కూడా దక్కవు. ఓటమి కోసం శాయశక్తులా పని చేస్�
Huzurabad | తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతులు ఒకప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేసేవారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత పెట్టుబడి సాయం అంద�
Rain Alert : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన | రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ
Huzurabad | మాకు ఓ తండ్రి లాగా దళిత బంధు ఇస్తున్నందుకు కేసీఆర్ సార్ను ఎల్లప్పుడూ దేవునిలా కోలుచుకుంటాం. మనస్ఫూర్తిగా కేసీఆర్ సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగాలని కోరుక�
Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 569 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఓపెన్ స్కూల్లో దరఖాస్తుల ఆహ్వానం | జిల్లాలోని తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో 2021-22 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశం పొంగే అభ్యర్థులు ప్రవేశ రుసుం లేకుండా వచ్చే 10వ తేదీలోగా దరఖ�
దళితబంధు సభను జయప్రదం చేసినందుకు ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు హుజూరాబాద్ సిటీ సెంటర్లో ఆయనతో పాటు హన్మకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీ�
TS ECET - 2021 | తెలంగాణ ఈసెట్-2021 ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి రేపు ఉదయం 11 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో విడుదల చేయనున్నారు.
Minister KTR : బీజేపీ దరఖాస్తు ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్ | బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్�