Rain Alert : తెలంగాణలో నేడు భారీ వర్షాలు | తెలంగాణలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావం
కీసర: రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా కీసరగుట్టలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసోత్సవంలో భాగంగా రెండవ సోమవారం కావడంతో శివభక్తులు ఆవుపాలు, తేనే, పాలు,పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలను
ఘట్కేసర్ రూరల్: గిరిజనులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ సమాజంలో గౌరవ ప్రదమైన స్నేహ సంబంధాలనుపెంచుకోవడానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మ
కుత్బుల్లాపూర్ : గాజులరామారం సర్కిల్లో టౌన్ప్లానింగ్ విభాగం ఏసీపీగా పని చేసి, ఇటివలే హన్మకొండకు బదీలీపై వెళ్లిన గణేష్ సోమవారం కరోనాతో మృతి చెందారు. గత 15 రోజుల నుంచి కోవిడ్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంల
కుత్బుల్లాపూర్ : హుజురాబాద్లో జరిగిన దళిత బంధు ఫథకం ప్రారంభోత్సవానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రా�
జీడిమెట్ల : కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ యూనిట్-1 యూనియన్ అధ్యక్షుడిగ�
దుండిగల్: బౌరంపేట ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం (పీఏసీఎస్) వైస్ చైర్మన్గా దుండిగల్కు చెందిన నల్తూరి క్రిష్ణ నియమితులయ్యారు. ఏడాదిన్నర కాలంగా నలుగుతూ వస్తున్న బౌరంపేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ పదవి ఎన్నిక ఎ
దళితబంధు కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పథకం రూపురేఖలపై వివరణ ఇచ్చారు. శాలపల్లి సభలో మాట్లాడుతూ.. ‘దళిత మేధావుల్లారా.. బిడ్డలారా.. సింహల్లాగా కదలండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్ప
పీర్జాదిగూడ: దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వీరిలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, డిప్యూటీ మేయర్, క�
హుజూరాబాద్లో శ్రీకారం చుట్టిన దళితబంధు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘ఇది ఒక సువర్ణ అవకాశం. మన నిర్ణయంతో భారత దళిత జాతి మేల్కొంటుంది. ఉద్య