ధరణి పోర్టల్లో వెసులుబాటు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కొత్త పట్టాదార్ పాస్బుక్ లేకున్నా వారసత్వంగా భూములు పంచుకునేందుకు ధరణిలో వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు భూ యజమాని చనిపోతే పాస్బు�
దళిత బంధు ఆపడానికి కుట్రలు రేవంత్ మాటలు ఎవరూ నమ్మరు మా శక్తివాడితే గజ్వేల్లో అడుగుపెట్టలేవు మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్�
లక్షన్నరకుపైగా ‘భూ’ దరఖాస్తుల పరిష్కారం 90 శాతానికిపైగా సమస్యలకు ఆప్షన్లు 1.40 లక్షల పెండింగ్ మ్యుటేషన్లకు మోక్షం హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి ఏండ్లుగా ఉన్న చిక్కుముడుల�
సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): బీజేపీ నేతల వ్యవహారశైలి ఆత్మస్తుతి పరనింద పద్ధతుల్లో సాగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ తెలిపారు. జన ఆశీర్వాద యాత్రపేరుతో
బీజేపీపై మండిపడ్డ జూలకంటి రంగారెడ్డి బొడ్రాయిబజార్, ఆగస్టు 19: కేంద్రంలోని బీజేపీ ఒకవైపు దేశసంపదను లూటీచేస్తూ మరోవైపు ప్రజలను ఆశీర్వదించాలంటూ యాత్రలు చేయడమేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడ�
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హర్యానాలోని ఫరీదా�
రాష్ట్రంలో దాదాపు ఇరువై లక్షల ఎకరాల మేర ఆయిల్ పామ్ సాగుచేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్రం కూడా తోడ్పాటును ప్రకటించడం హర్షణీయం. వ్యాపారం మాదిరిగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్�
ఆశీర్వాద యాత్ర | ఆశీర్వాద యాత్రల పేరిట భారతీయ జనతా పార్టీ ప్రజలను నయవంచనకు గురి చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బీజేపీ ఆశీర్వాద యాత్రను ఎక్కడి�
Rain Aleart : తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన | రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల �
కొత్త కాలేజీలతో ఆరు నుంచి ఐదుకు తెలంగాణ ఇప్పటికే రాష్ట్రంలో 5,240 సీట్లు.. కొత్తగా 1,500 మరింత పటిష్ఠం కానున్న వైద్యవిద్య, వైద్య సేవలు హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మారుమూల ప్రాంతాలకు కూడా టెర్షియరీ సేవలు
లాజిస్టిక్స్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో 3 లక్షల తాత్కాలిక కొలువులు న్యూఢిల్లీ, ఆగస్టు 18: లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ, తయారీ, ఈ-కామర్స్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెద్ద ఎత్తున రానున్నాయి. రాబో�
Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 449 మంది బాధితులు కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
డీహెచ్ శ్రీనివాస రావు | తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.