కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం ఆయన అరణ్యభవన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను యూపీలోని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం సాగుకు ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ వంటి తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నాయి.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు దూసుకుపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ పరిశ్రమలు ఏడున్నరేండ్ల్లలో 6,700 పైచిలుకు ఏర్పాటు కావడమే ఇందుకు నిదర్శనం.
Bus Ticket Cock | ఆర్టీసీ బస్సు ఎక్కారంటే ఎవరైనా సరే టికెట్ తీసుకోవాల్సిందే. నాలుగేళ్లు దాటిన పిల్లలందరికి సైతం టికెట్ కొట్టాల్సిందే. పలుచోట్ల బస్సు ఎక్కిన తర్వాత టికెట్ విషయంలో చాలాసార్లు వాదనలు జరుగుతూనే ఉం
Minister Koppula Eshwar | విభజన హామీలను మోదీ నెరవేర్చకపోవడం తీవ్ర విచారకరమని అన్నారు. తెలంగాణ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతుంటే, దాన్ని చూసి మోదీ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
Minister Satvati Rathod | తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాయకత్వంలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సొసైటీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ గిరిజన, ఆదివాసీ ఆదిమ తెగల విద్యార్థులను ప్రతిష్టాత్మకమైన వి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరో సారి రుజువైంది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ�
హైదరాబాద్ : రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఒక పక్క రాష్ట్ర ఏర్పాటుకు వ్యతి�
Minister KTR | స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న వర్షాకాలంలో నాలాల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగ�
హైదరాబాద్ : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవాల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నది. వీటిని జీవాల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని పశుసంవర్ధక శాఖ మంత్ర
TS PG Special Counseling | యూనివర్సిటీ కాలేజీల్లో మిగిలిన పీజీ సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 11 వరకు ప్రత్యేక పీజీ