హైదరాబాద్: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేటట్లు లేదు. తగ్గుముఖం పట్టినట్లే పట్టి విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 336 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఒకరు మృతిచెందినట్లు వెల్లడించారు. �
సీఎండీ ప్రభాకర్రావు | విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, డిమాండ్ను తట్టుకునేలా నిరంతరం సరఫరా చేయాలని టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు.
TS Cabinet Meeting | ఈ నెల 16న రాష్ట్ర కేబినెట్ సమావేశం | తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరుగనున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2న సమావేశం జరుగనున్నది. శాసనసభ సమావేశాలతో పాటు దళితబంధు పైలెట్�
Jurala Park | రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శకుల సౌకర్యార్థం రూ. 15 కోట్లతో నిర్మించే �
Excess Rainfall | నిన్న, మొన్నటి వరకు తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి. అయితే ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. ఈ ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 21 జిల�
Gadwal Dist | జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణలో మూడో వేవ్ వచ్చే అవకాశం లేదు.. : డీహెచ్ శ్రీనివాస్రావు | కొవిడ్ కొత్త వేరియంట్ వస్తే తప్ప తెలంగాణలో మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు
హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలులో ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా ప్రసంశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లో తెలంగాణ ముందుందన
బోయినపల్లి వినోద్కుమార్ | స్వరాష్ట్ర స్వపరిపాలనలో భాగంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాంస్కృతిక, పురాతన, చారిత్రాత్మక నిర్మాణాల్లో భాగంగా పలు ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రణాళికా సంఘ�
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మోసం : మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్లో దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోందని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతంలో కా
Yadadri Temple | ఈ నెల 14న (మంగళవారం) ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ( Yadadri Temple ) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా యాదాద్రి అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ ఏడాది
Minister Niranjan reddy | దొడ్డు వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలి.. అన్నదాతలకు కేంద్రం అండగా నిలవాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఎఫ్సీఐ నిర్ణయం రైతాంగానికి గొడ్డలి పెట్టు వంటిది అని