నల్లగొండ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. భార్య మటన్ వండమంటే నిరాకరించిందనే కోపంతో ఓ భర్త ఊగిపోయాడు. అతడి ఆవేశానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కు రింగ్ ఇచ్చాడ�
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ ఆర్థోపెడిక్ వైద్యులతో సమ
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత పెరిగిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లో ఆర్య వైశ్య మహాసభ, మహబూబాబాద్ జిల్లా నూతన కార్య
అయ్యదేవర కాళేశ్వరరావు, బీవీ సుబ్బారాయుడు, దేవులపల్లి రామానుజారావు, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సభ్యులను కలిసి విశాలాంధ్రను ఏర్పాటు చేయా
Governor Tamilisai | తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో
నారసింహుడు పంచరూపాలలో స్వయంవ్యక్తమైన అపూర్వ క్షేత్రం యాదాద్రి భవిష్యత్తులో వైభవోపేతమై జగద్విఖ్యాతి చెందుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడట. ఇప్పుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహాద్భుతంగా
ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు చిత్ర దర్శకుడు రాజమౌళి. కర్నాటకలోని చిక్ మంగుళూరులో శనివారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ �
రైతుల కన్నీటి కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తీసుకొస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోయితప్పి మాట్లాడుతున్నారని ఆర్థికశాఖ మంత�
ఫిర్యాదుల వ్యవస్థ బలోపేతం పరిష్కారం ఆలస్యమైతే వేతనాల్లో కోత హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): టీఎస్బీపాస్ ద్వారా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు �
జూన్ చివరి వారంలో పాలిసెట్-2022 నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో పాలిసెట్ నిర్వహణపై అధికారులు సమీక్షించారు. పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత నెలరోజులు సమ
ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అందజేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్టేట్ లెవల్ ఎగ్జామ్ ఈ నెల 27న నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలి�
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్,
త్వరలో శాఖలవారీగా అంతర్గత ఉత్తర్వుల జారీ హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్ 1 నుంచి హరితనిధి అమలుకానున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అంతర్గత ఉత్తర్వుల జారీపై దృ
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులకు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 4 వరకు ప్రాక్టికల్ పరీక్షలు పరీక్షలు జరుగనున్నాయి. ఆదివారాల్లోనూ పరీక్షలు కొనసాగుతాయి. ఎన్వ�