CM KCR | ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో కేస�
ధాన్యంపై లెక్కలు తీస్తున్న వ్యవసాయశాఖ సర్వే చేయాలని ఏఈవోలకు ఆదేశం సన్నాలు, దొడ్డురకం వివరాలూ సేకరణ కొనుగోళ్లపై ముందస్తు అంచనాలు సిద్ధం! హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో ఏటా �
మద్యం దుకాణాల లైసెన్సులు నెల రోజులు గడువు పొడిగింపు | రాష్ట్రంలోని ఏ-4 మద్యం దుకాణాల లైసెన్సులను ప్రభుత్వం పొడిగించింది. వచ్చే నెలాఖరుతో గడువు దుకాణాల గడువు
Mahabubnagar | దేవరకద్ర మండలం కాకతీయ స్కూల్ సమీపంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ముక్కుపచ్చలారని ఓ 20 రోజుల ఆడబిడ్డను స్థానికంగా ఉన్న వెంగమాంబ దాబా ముందు వదిలివెళ్లారు. సమాచారం అందుకున్న దేవరక్రద ఎస్ఐ భగవంత రెడ్డి
Oil Farm | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్జీవీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా
ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ వాదన తెలంగాణ నీళ్లలో వాటా కోరడం అన్యాయం సాగర్ ఎగువన నీళ్లు వాడుకొనే హక్కు మాకుంది కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగా�
పెండ్లయిన, విడాకులు పొందిన, ఒంటరి మహిళలకు ఉద్యోగాలు 2018 మార్చి 9 నుంచి వర్తింపు హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ కారుణ్య నియామకాల్లో పెండ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలు, ఒంటరి మహిళ
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ | మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 244 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 244 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,63,906కు పెరిగింది. కొత్తగా 296 మంది బాధితులు డిశ్చార్జి అవగా..
KRMB | ఏపీ వాదనలు పట్టించుకోవద్దు.. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ | కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. గతంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై.. ఆయన లేఖలో వివరణ ఇచ్చారు.
CM KCR | ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష ప్రారంభమైంది. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న