Civils Ranker Srija | సివిల్స్ - 2020 ఫలితాల్లో వరంగల్ అమ్మాయి సత్తా చాటింది. తొలి ప్రయత్నంలోనే పి శ్రీజ 20వ ర్యాంకు సాధించి, ఆదర్శంగా నిలిచింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సమాజ సేవ
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి
పురాతన భవనాలకు ‘తెలంగాణ’ పెట్టింది పేరు. ఖిల్లాలు, గడీలు.. ఇలా ఎన్నో అపురూప కట్టడాలను ఈ గడ్డ మీద నిర్మించారు. అయితే, ఓ రైతు కూడా తన కోసం ఇంద్ర భవనాన్ని నిర్మించాలనుకొన్నాడు. 1905లోనే లక్ష రూపాయలకు పైగా ఖర్చు పె
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ తన బృందంతో ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 25న కేంద్ర జల్శక్తి శాఖ
Covid Vaccination | పొలాల వద్ద టీకాలు వేస్తున్న ఓ రెండు చిత్రాలను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ వారిని అభినందించారు. ఒకటి ఖమ్మం జిల్లా నుంచి మరొకటి రాజన్న సిరిసిల్ల
మాజీ మంత్రి జేసీ | జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానా గెలవడని తాను ముందే చెప్పానన్నారు.
సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు స్పీకర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికా
TS EdCET 2021 | ఈ నెల 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలోని సెమినార్ హాల్లో చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ పలితాలను
Cantonment | కంటోన్మెంట్ విలీన అంశంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ప్రజలు కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. నిన్న
Sangareddy | సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా స