మహబూబాబాద్ : గిరిజనుల సమస్యలపై అవగాహన లేని వారు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండడం ఈ దేశ గిరిజనుల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వి
హైదరాబాద్ : కంది ఐఐటీ హైదరాబాద్లో జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్లో తయారు చేసిన జీవన్ లైట్
Minister KTR | రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతున్నది. ఈక్రమంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలో
ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోగా యాసంగిలో మిగిలిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. మిగులు ధాన్యాన్ని కేంద్రం క
రండి.. భాగ్యనగరిలో పెట్టుబడులు పెట్టండి హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): భారతదేశంలో ఐటీకి కేంద్రంగా కొనసాగిన బెంగళూరు నగరంలో ఇప్పుడు స్తబ్ధత వచ్చిందని, అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరమే ఐట
రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో కేంద్రం పచ్చి అబద్ధాలు చెప్పటం మీద టీఆర్ఎస్ ఎంపీలు భగ్గుమన్నారు. అసెంబ్లీ తీర్మానంచేసి పంపించిన బిల్లు తమకు పంపనే లేదంటూ అత్యున్నత చట్టసభతోపాటు, ద�
రాష్ర్టానికి చెందిన నలుగురు స్ఫూర్తిదాయక మహిళలకు నీతిఆయోగ్ ఐదోఎడిషన్ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డులు దక్కాయి. దేశాన్ని ‘సశక్త్ ఔర్ సమర్థ్'గా మార్చడంలో వీరు పోషిస్తున్న కీలక పాత్ర, వి�
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)లో ఒక్కసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్ (జీవితకాలం) ఉద్యోగం వచ్చేవరకు చెల్లుబాటవుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2011 ఫిబ్రవరి 11న విడుదలచేసిన టెట్ మా
జన్మభూమికి సేవచేసి తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు తమ పేర్లు సార్థకం చేసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలం�
Telangana Government Jobs | తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. గ్రూ�
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ ఇవాళ 30,453 భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 503 పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నది. ఇందులో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అస
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శాసనసభలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి �
శ్రీశైలం : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో పీహెచ్-2 పంప్ మోడ్ ద్వారా నీటి తరలింపు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం విద్యుత్సౌధ డైరెక్టర్ వెంకటరాజం, జలసౌధ (ఈఎన్సీ) ఉన్నతా�