తెలంగాణ ప్రభుత్వం.. రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎవరిది?
హైకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం ఒకేసారి పది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. హై�
దేశంలో బీజేపీ రౌడీయిజం పేట్రేగిపోతుంటే.. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ఇజం కనిపిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇజం అంటే రాష్ట్ర సంపద పెంచడం, పేదలకు పంచడం అని అభివర్ణించ�
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అలైన్మెంట్ ఖరారు కావడంతో మొదటి గెజిట్ను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏయే గ్రామాల గుండా రీ
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకొంటున్నది. టీచర్ పోస్టుల భర్తీకి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. టెట్ను జూన్ 12న నిర్వహి
2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ భూదాన్ భూముల పరిరక్షణకు చొరవ చూపారని ఆలిండియా సర్వసేవ సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెదిరె అరవింద్రెడ్డి పేర్కొన్నారు. గురువారం లక్డీకపూల్ సెంటర్ క�
విద్యుత్తు చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్తి ఉచితంగా విద్యుత్తును అందజేయడంతోపాటు గృ�
న్యూఢిల్లీ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇవాళ కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భేటీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వేముల ప్రశాంత్రె�
ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ఆయన ఇంట్లో ఎలాంటి శుభకార్యం లేదు గానీ.. ఇంటి ఎదుట బ్యాండ్ బాజా మోగుతోంది. కొత్తకారు రెడీగా ఉంది. ఆయన కూతురు స్కూల్ డ్రెస్లో బ్యాగు వేసుకుని వచ్చి కారెక్కగానే బ్యాండ్ మోగింది. చ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు విద్యా�
హైదరాబాద్ : తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 30న పాలిసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఏప్రిల్ రెండోవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున
హైదరాబాద్ : పీఈటీలకు క్రీడా పాలసీలో ప్రాధాన్యత కల్పిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులన�