శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ను కలిసిన టీఎస్టీడీసీ చైర్మన్ | శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరన్ను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్
Hyderabad | తెలంగాణలో పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 1న పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్లో జరుగుతుందని, అక్టోబరు 4 నుంచి 18 వరకూ
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32360 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.90 (311.7464 టీఎంసీ లు) మేర నీరు నిల్వ ఉంది. �
సామాన్యుడు, అందరిలో కలిసిపోతే తత్వం ఉన్నవాడు, విద్యార్థిగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవాడు, పేద ప్రజల బాధలు తెలిసిన వాడు.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని వీణవంక ఎంపీటీసీలు అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గె�
Madipalli Bhadraiah | నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పురస్కారాలందుకున్న భద్రయ్య దశదినకర్మ సంద
Telangana Agriculture | వ్యవసాయం దండుగ అన్న చోట.. వ్యవసాయం పండుగైంది. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. ఈ రంగంలో భారతదేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. పలు రాష్ట్రాలకు
బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితబంధు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాశారంటూ టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ దళితుల అభివృద్ధి ఓర్వలేని ఈటల రాజేంద
Minister KTR | నార్ముల్ ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఇ�
Harithaharam | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్కు ప్రపంచ పర్యావరణవేత్త
వర్షాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు.
ఎంపీ కవిత | రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థ
KRMB | కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ | కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. బోర్డు చైర్మన్ కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు తెలంగాణ