Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనరంజక పాలన, అభివృద్ధి తమకు ఎంతగానో నచ్చాయని చెప్తూ పలు పార్టీలకు చెందిన నేతలు గులాబి కండువా కప్పుకున్నారు. బాల్కొండ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ : జాతిపితా మహాత్మాగాంధీ అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మాదరిగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని త
Mahatma Gandhi | భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా�
Manjeera River | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల మీదుగా ప్రవహించే మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు రావడంతో.. మంజీరా ఉరకలేస్తోంది. మంజీరా నది తీర ప్రాంతంలోని హుస్సేన్ నగర్,
గన్నీ బ్యాగుల కొరత తీర్చే జూట్ మిల్లులు అధిక ఉత్పత్తుల ప్రాసెసింగ్కు ఆహారజోన్లు విన్ విన్ పద్ధతిలో ముందుకు సాగుతున్నాం స్వరాష్ట్రంలో 6.95% పెరిగిన రైతు రాబడి సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా అడుగులు దేశ�
ఎంపీ బండా ప్రకాశ్ పిలుపు హిమాయత్నగర్, అక్టోబర్ 1:నిబంధనల ప్రకారం మత్స్యకారులుగా కొనసాగుతున్న వివిధ సామాజికవర్గాల మధ్య సమన్వయం పెంచేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ కృషి చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రశంసలు హైదరాబాద్, అక్టోబర్1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి శుక్రవారం శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కిటెక్స్ వంటి దిగ
6.59% వృద్ధిరేటుతో రాష్ర్టానికి రెండో స్థానం పెద్ద రాష్ర్టాల్లో ఇదే అత్యధికం, అగ్రస్థానంలో త్రిపుర తాజా విశ్లేషణ పత్రంలో నీతి ఆయోగ్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంలో తెలంగాణ శ�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల నియమావళిపై స్పష్టత నిస్తూ రాష్ట్ర
Hyderabad | తెలంగాణ అకాడమీలో నిధులు దారి మళ్లించిన కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టయ్యారు. ఈ క్రమంలో అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిని
Hyderabad | వ్యవసాయ పంటల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2011-2020 మధ్య వ్యవసాయ
Hyderabad | తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ సొసైటీ