తెలంగాణ జీఎస్డీపీ 11.7శాతానికి పెరుగుదల : మంత్రి హరీశ్రావు | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు జీఎస్డీపీ 11.7 శాతం పెరుగుదల నమోదైందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
ఖమ్మం : రెవిన్యూ డివిజన్ కార్యాలయ పరిధిలో ఉన్న వయో వృధ్ధుల సంరక్షణ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వయో వృద్దుల కోసం ప్రభుత్వం చేపట్టే వివిధ సం�
Gutha Sukhender reddy | బీజేపీ, కాంగ్రెస్ నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డిల తీరు చడ్డీ గ్యాంగ్లను తలపిస్తుందని, ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని దోచుకుతింటారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నా
బేగంపేట్ అక్టోబర్ 3: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి గుత్తా మనోహర�
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ కరోనా బులెటిన్ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. అలాగే కొత్తగా
ఆత్మకూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ఆదివారం జూరాల రిజర్వాయర్ నుంచి 5 గేట్లెత్తి నీటి విడుదల చేస్తున్నారు. 71వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలకు చేరుకుంటుండగా 5 గేట్లు
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16138 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 (311.1486 టీఎంసీలు) మేరక
ఆర్టీసీకి అభివృద్ధికి సలహాలు, సూచనలివ్వండి : సజ్జనార్ | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సంస్థ ఎండీ సజ్జనార్ కోరారు. ప్రయాణికులే
హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారాన్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకే నిర్వహించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లో ఎన్నికల న�
Nalsa | భారత ప్రధాన న్యాయమూర్తి , జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాల మేరకు పేద ప్రజలకు ఉచిత న్యాయం అందించేందుకు పాన్-ఇండియా అవేర్నెస్ అండ్ అవుట్రీచ్
dalitha Bandhu new Guidelines | దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పథకం అమలు కోసం ప్రభుత్వం తాజాగా
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 201 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.50 (310.5560 టీఎంసీలు) నీరు
Janagama | పేద ఇంటి ఆడపడుచులకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరెలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం జిల్లాలోని దేవరుప్పుల, పాలకుర్తి,