జల విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణను అడ్డుకొనేందుకు ఏపీ రైతుల పేరిట చేసిన న్యాయపోరాటం వీగిపోయింది. అంతర్ రాష్ట్ర జల వివాదాలపై విచారణ జరిపే అధికారం తమకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
అద్భుతమైన తెలివితేటలతో రాణించాలంటే అమెరికా వెళ్లి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకోనక్కరలేదని రుజువు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ స్కూల్లో చదువుకుంటే కూడా లభించని వ్యవ�
కృష్ణానది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి 70 శాతం పనులు పూర్తిచేశారు. కోర్టు కేసుల చిక్కులు లేకుంటే ఈ పాటికి ఈ ప్రాజెక్టు మొదటి దశ అందుబాటులోకి వచ్చి సాగునీరు అందేది. ఈ ప్రాజెక్టు పూర్తయితే �
రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన సంకోజీ రమేశ్- లావణ్య దంపతుల కొడుకు శివ(2నెలలు) గుండె సంబంధిత వ్యాధితో జన్మించాడు. బాలుడికి శస్త్రచికిత్స అవసరమని వైద
న్యూఢిల్లీ : ఈ నెల 18న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ కానుంది. ఈ భేటీలో గోదావరి – కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించను�
హైదరాబాద్ : ఏ విషయంలోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి మద్దతు లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ను విమర్శించడం సరికాదు.. దమ్ముంటే తెలంగాణలోని ఏ ప్రాజెక్టు�
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నిప్పు.. బీజేపీ నాయకులు ఆయన్ను ముట్టుకుంటే