Minister Satyavathi Rathod | పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల సమస్యపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సమావేశమై చర్చించింది. తాత్కాలిక సచివాలయం బీఆ�
అప్గ్రేడ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా 208 కస్తూర్బాల్లో ఇంటర్ వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): బాలికల చదువుకు సర్కారు మరింత భరోసా కల్పించింది. రాష్�
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 241 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,026కు పెరిగింది. తాజాగా 298 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వ�
విద్యార్థులకు శుభవార్త.. కొత్తగా 36 కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు | తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మరో 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ స్థాయి వరకు పె�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ? | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన కర్ణాటక హైకోర్టులో న్యాయమ�
సీఎం కేసీఆర్ | గౌడ కులస్థులకు 15% రిజర్వేషన్ కల్పించినందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జిల్లా గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు.
ఐదేండ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యం ద్వితీయ శ్రేణి నగరాల్లో 50 వేల కొలువులు మరో 12,000 డిజిటల్ తెలంగాణ సెంటర్లు 2026 నాటికి రాష్ట్రమంతా 5జీ సేవలు ఐటీ అంటే ఇంటెలిజెంట్ టెక్నాలజీ
కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఇక మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు | సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. మద్యం దుకాణాల్�
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 301 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్తో ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో పాజిట