Jogulamba Gadwal | అక్రమంగా అరెస్టు చేసిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సుభాన్లను వెంటనే విడుదల చేయాలి అని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ర�
KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదవుల మీద ఉన్న ధ్యాస.. తెలంగాణ ప్రజలపై లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు.
Osmania University | ఓయూతోపాటు ఆ వర్సిటీ అనుబంధ కాలేజీల విద్యార్థులకు మాత్రమే సివిల్ సర్వీసెస్ అకాడమీలో ఉచిత శిక్షణ అవకాశం కల్పిస్తున్నట్టు ‘సివిల్ సర్వీస్ అకాడమీ’ అధికారులు నోటిఫికేషన్లో స్పష్టంచేశారు.
BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా కాకుండా పార్టీపరంగానే 42% కోటా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వెనకబడిన వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న
MLA Malreddy Rangareddy | ఫార్మాసిటీ భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో మీడియాతో మాట్లాడారు. ఫార్మాసిటీకి వ్యత�
Mid Day Meals | రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు కడుపునిండా మధ్యాహ్న భోజనం అందడంలేదు. సుమారు 18శాతం స్కూళ్ల లో పిల్లలకు నాలుగు ముద్దలు వడ్డించి చేతు లు దులుపుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థులు ఆకలితో అల�
Jublee Hills By Poll | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఇప్పుడే ఉండకపోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మా
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల లేమితో పాటు �
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవా రం మండలంలోని కొర్రతండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారు కొర్ర మ
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తొలితరం కమ్యూనిస్టు నాయకురాలు ఎస్ సుగుణ (సుగుణక) కన్నుమూశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అగ్రనాయకుల్లో ఒకరైన ఎస్వీకే ప్రసాద్ సతీమణి అయిన సుగుణమ్మ హైదరాబాద్లోని చండ్ర రా
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం, దాని వల్ల ఒనగూడే ప్రయోజనాలు, దాని ఉద్దేశాన్ని గుర్తించడంలో తెలంగాణ సమాజం విఫలమైతే.. అది కేవలం ఇంజినీరింగ్ను తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు, తన సొంత భవిష్యత్తును అర్థం చేసుక�
‘చేయి చేయి కలుపుదాం.. అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలుద్దాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మంగళవారం పిలుపునిచ్చారు. సత్యవేద్ అనే తొమ్మిది నెలల చి
హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన గురుకుల తాత్కాలిక ఉపాధ్యాయుడు కుమారస్వామి మృతికి రాష్ట్ర ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి వర్షిణిదే బాధ్యతని తాత్కాలిక ఉపాధ్యాయుల సంఘం ఒక ప్రకటనలో ఆరోపించి�