ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడుగా ఉన్న ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్కుమార్పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో అధికారులు కీలక అంశాలను వెల్లడించారు. రూ. 6,58,47,883.81 డబ్బును ఆఖండ్ ఇన
కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) ఎడమ కాల్వ కింద ఉన్న కొంత భూమి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోకి వెళుతుందని, కాబట్టి ఆ మేరకు ఏపీకి సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా అందిస్తున్న నీటి అవ�
కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రాన త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వేద మంత్రోచ్ఛారణలతో �
కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) ఎడమ కాల్వ కింద ఉన్న కొంత భూమి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోకి వెళుతుందని, కాబట్టి ఆ మేరకు ఏపీకి సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా అందిస్తు న్న నీటి అవ�
రేషన్ బియ్యం సరఫరాలో గందరగోళం నెలకొన్నది. రేషన్ షాపులకు తగినన్ని బియ్యం సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నా రు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బియ్యం పంపిణీలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రతి జిల్లాల్లోనూ 15-
వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లల్లో అన్ని వసతులు కల్పించాలని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అధికారులను ఆ దేశించారు. గురువారం వివిధ జిల్లాల సంక్షేమశాఖ అధికారులు(డీడబ్ల్యూ�
Sabitha Indra Reddy | హైదరాబాద్లోని మహేశ్వరం మండలంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు వస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్లెక్సీలను కాంగ్రెస్ నాయకులు చింపివేయడం వివాదస్పదంగా మారింది. క
అందాల పోటీలతో రాష్ట్రానికి ఒరిగేదేమున్నదని, ఈ పోటీల నిర్వహణ వల్ల వరంగల్, హైదరాబాద్ ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?, సీఎం రేవంత్ రెడ్డి తుగ్గక్ నిర్ణయాల వల్ల దేశంలో తెలంగాణ పేరు అధఃపాతాళానికి పడిపోయిందని బ
Zaheerabad | జహీరాబాద్, మే15: బైక్ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. తల్లితో వాగ్వాదం అనంతరం పరిగెత్తుకెళ్లి గ్రామ శివార్లలో ఉన్న బావిలో దూకాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఈ ఘటన చోటుచేస
GHMC | కాలనీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కాలనీవాసులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. ఇండ్లు, వాణిజ్య ప్రాంతాల చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ చెత్త ఆటోకు ఇవ్వడం �
Chief Secretary Ramakrishna Rao | వైద్య వృత్తి ఎంతో పవిత్ర మైనదని, వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావడం గర్వకారణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అన్నారు.
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
Rain Alert | మండువేసవిలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల వానలు.. మరికొద్ది చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జార�