Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖలు చేసింది. పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్�
TCV | ప్రత్యేక రాష్ట్రంలో నేటికీ తెలంగాణ సినిమాపై ఆంధ్రా ఆధిపత్యం కొనసాగుతుందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలంగాణ సినిమా వేదిక స్పష్టం చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు �
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో బదిలీలు, పోస్టింగ్ల వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నట్టు తెలుస్తున్నది. గతంలో డిస్కంలకే పరిమితమైన ఈ దందా.. ఇప్పుడు జెన్కోకు కూడా పాకినట్టు, ఒక్కో బదిలీ లేద
‘ఇకపై చిరుద్యోగులకు నెలనెలా వేతనాలు ఇస్తాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) పరిధిలో పనిచేసే సుమారు 92వేల మంది ఉద్యోగులకు గ్రీన్చానెల్ ద్వారా రూ.115 కోట్లు చెల్లిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల �
రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయా?. సీఎం రేవంత్ రెడ్డి ఒంటరైపోయారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది నిజమేనని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రేవంత�
ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును సొంతపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే మరిచిపోయేవారు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తుంచుకోలేని దుస్థితి. కానీ తాజాగా ముఖ్య
సింగరేణి కాలరీస్ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాల దందా బహిరంగంగా కొనసాగుతున్నది. ఉద్యోగానికి రూ.3 లక్షల వరకు దళారులు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులు కాంట్రాక్టర్ నుంచి అధికారుల వరకు తలా ఇంత ముట్టజ
రైస్ మిల్లర్ల ఒత్తిడికి పౌరసరఫరాల సంస్థ తలొగ్గిందా? ధాన్యం కేటాయింపుల్లో అవినీతికి రాచమార్గం వేసిందా? నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ‘పెద్దమనిషి’ ఆదేశాలే అధికారుల కు శిరోధార్యమా? మిల్లర్లు సకాలంలో సీ
ల్లా వార్షిక రుణ ప్రణాళిక 2025-26 కింద రూ. 13,378.17 కోట్లతో ఖరారు చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశాన్ని నిర్వహి�
ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మరోవైపు దోస్త్ ద్వారా జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియలో జోక్యం
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ మూడు రోజుల ముచ్చటే అవుతున్నది. ఈ నెల మొదలై దాదాపు పదిహేను రోజులవుతున్నా ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో సగం మందికి కూడా అందలేదు. పంపిణీలో తీవ్ర జ�
అధికారులను ఉరి తీ యాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు చెబుతాయా? ఇది ప్రజాస్వామ్యమా? లేక రేవంత్ రాచరిక రాజ్యమా? అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్' వేదికగా ట్వీట్ చేశ�
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్(ఆర్టీఐ)కు కొత్తగా నియమితులైన నలుగురు కమిషనర్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలో నిర్వహించి న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.