పదో తరగతి ఫలితాల్లో ఒకప్పుడు నిజామాబాద్ మొదటి స్థానంలో నిలిచేది. రాష్ట్రంలోనే ఇందూరు ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుండేది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా మన విద్యార్థులకే దక్కేవి. ఇంటర్లోనూ ఇందూరుకు తిరుగు�
కొత్త కనెక్షన్ నుంచి ఫిర్యాదుల స్వీకరణ వరకు స్మార్ట్ఫోన్ ద్వారా పొందేలా టీజీఎన్పీడీసీఎల్ యాప్ను రూపొందించింది. మొదట 2024లో ఈ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విధ్వంస పాలన సాగిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. ఆయన ప్రజావ్యతిరేక అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నారని విమర్శించారు.
బాగ్అంబర్పేటలోని బతుకమ్మకుంట అసలు చెరువే కాదని, వాటర్బాడీ కానిచోట చెరువు ఉన్నదంటూ సృష్టించేందుకు కాంగ్రెస్నేతలు, హైడ్రాతో కలిసి ప్రయత్నిస్తున్నారని అంబర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చ�
గ్రేటర్లో ప్రధాన పర్యాటక ప్రాంతమైన చార్మినార్ వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. చార్మినార్ చూసేందుకు ఎకడెకడి నుంచో... కుటుంబ సమేతంగా, స్నేహితులతో కలిసి పర్�
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం రైతులను మోసం చేస్తున్నది. పండిన ధాన్యంలో సగం కూడా కొనే పరిస్థితిలో సర్కారు లేనట్లు కనిపిస్తున్నది. సూర్యాపేట జిల్లాలో 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12 లక్షల మె�
సూర్యాపేట డీఎస్పీ కొండం పార్థసారథి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సో దాల్లో కీలకమైన డాక్యుమెంట్లతోపాటు అక్రమంగా దాచిన 90 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని హయత్నగర్ పోలీస్స్టేషన్కు అప్పగ
రాష్ట్రంలో బీటెక్ కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజుల పెంపు ప్రతిపాదనలపై సర్కారు అభ్యంతరం వ్యక్తంచేసింది. ఏ ప్రతిపాదికన ఇంత మొత్తంలో ఫీజులు పెంచారని.. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్�
సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈ సారి రికార్డుస్థాయిలో 99.73% ఉత్తీర్ణత నమోదయ్యిం ది. జాతీయంగా ఇదే రెండో
Harish Rao | పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై హరీశ్రావు స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అదే రోజున పార్టీ మార్పు వార్తలను ఖండించానన్నారు.
Harish Rao | ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనపై దృష్టి సారించాలని.. రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ బీఆర్ఎస్ నేత హరీశ్రావు
Harish Rao | ధాన్యపు రాశులను గాలికి వదిలేసి.. అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి తిరుగుతున్నడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర�
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ �
Sandeep Kumar Sultania | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జ�