కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల దందా నడుస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య పోస్టులో ఉన్న ఓ అధికారి ఈ విషయంలో కీలకంగా ఉన్నట్టు తెలుస్తున్నది. వారధి సంస్థను ఏమ
జల్సాలకు అలవాటు పడ్డ ఓ ముగ్గురు యువకులు, అమ్మాయి పేరిట ఓ యువకుడికి వల వేశారు. కామవాంఛ తీరుస్తానంటూ రప్పించి దోపిడీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను కొత్తపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్�
నేర తీవ్రత ఎకువగా ఉన్న కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టులు మొగ్గుచూపవని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో సాక్ష్యాలు, ఆధారాల్లాంటి పూర్వాపరాల్లోకి వెళ్లజాల�
నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో హద్దులను నిర్ధారించాలని పలువురు నిపుణులు తమకు సూచించినట్టు హైడ్రా పేర్కొంది. ‘మూసీ సరిహద్దు గుర్తింపు-ఓఆర్ఆర్ లోపల నాలా వ్యవస్థతో పాటు వెడల్పుల నిర్ధారణ’ అంశంపై శుక
బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో తన నివాసంలో నియోజకవర్గంలోని క�
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీదేవి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి కి ప్రపంచ సుందరాంగులు రావడ�
Fourth City | ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని అధికారులకు రైతులు తెలిపారు. కందుకూరు మండల పరిధిలోని రాచులూరు గ్రామంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ నేతృత్వంలో గ్రామసభను �
E Chip based Passports | తెలంగాణ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త. త్వరలోనే ఎలక్ట్రానిక్ చిప్ ఆధారిత పాస్పోర్టులతో విమానాల్లో ప్రయాణించవచ్చు. హైదరాబాద్లో ‘ఈ-చిప్ పాస్పోర్ట్’ జారీని ప్రారంభించేందుకు తెలంగ�
bagh amberpet | అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వెరిసి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బాగ్అంబర్పేట డివిజన్లోని బతుకమ్మ కుంట, బృందావన్ కాలనీల్లో నాణ్యత లేకుండా పనులు చేయడంతో.. కొన్ని నెలలకే బస్�
Gellu Srinivas Yadav | సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఇంజనీరింగ్ చదువును ఉచితం చేస్తామని, ప్రతి విద్యార్థ
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాస్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్ఎస్వో వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల లక్ష్మీనివాస్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ�
shad nagar | షాద్నగర్ టౌన్, మే 16: షాద్నగర్ పట్టణ శివారులోని డంపింగ్యార్డ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ప్రారంభించ�
KTR | మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎట్టకేలకు కొన్ని నిజాలు మాట్లాడి�