‘ఇరవై ఏండ్లుగా ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాం. 2005 నుంచి జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో డాటా ఎంట్రీ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. మా యవ్వనమంతా ప్రభుత్వానికే ధారపోశాం. ఇప్పుడు మాక
టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్(టీటీసీ) కోర్సు ఫలితాలు విడుదలయ్యాయి. ఆగస్టు 2025 లో నిర్వహించిన పరీక్షల ఫలితాల ను ప్రభుత్వ పరీక్షల విభా గం శుక్రవారం విడుదల చేసింది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణతో రాష్ట్రాలకు రాబడి తగ్గే ప్ర మాదం ఉన్నదని, తెలంగాణకు రూ.7 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరగవచ్చని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆందోళన వ్యక్తం చేశ
రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వచ్చే ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కుర�
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 28 జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు శుక్రవారం ప్రా�
రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లిపోతున్నాయని, గ్రామాలకు గ్రామాలే మునిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ�
ఉస్మానియా యూనివర్సిటీ ఈఐ హాస్టల్లో న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనంపై శుక్రవారం ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశార�
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దుచేస్తుంది. పాత పెన్షన్ (ఓల్డ్ పెన్షన్) విధానాన్ని తెస్తుంది’ ఇది ఆ పార్టీ మ్యానిఫెస్టో హామీ. కానీ అధికారంలోకి వచ్చాక �
న్యాయవాద విద్యా కోర్సులకు డిమాండ్ ఏటేటా అధికమవుతున్నది. ఈ సారి మొదటి విడత కౌన్సెలింగ్లోనే ఏకంగా 82% సీట్లు భర్తీ అయ్యాయి. లాసెట్ వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా శుక్రవారం మొదటి విడత సీట్లను కేటాయించారు.
విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు పఠనోత్సవాన్ని (రీడింగ్ క్యా�
వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 05 వరకు ఢిల్లీ వేదికగా జరుగబోయే వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్కు తెలంగాణ నుంచి దీప్తి జివాంజీ, బానోతు అకీరా నందన్ ఎంపికయ్యారు.
IAS Shiva Shankar | ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. తక్షణమే శివశంకర్ను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శివశంకర్ను ఏపీకి కేటాయించాలన్న హైకోర్టు ఆదేశాలన�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.