దేశంలోనే అతిపెద్ద ప్లాంటు తెలంగాణలో సీతారాంపూర్లో నెలకొల్పనున్న ఒలెక్ట్రా వచ్చే ఏడాది నుంచి వాహనాల ఉత్పత్తి ఏటా 10 వేల బస్సుల తయారీ సామర్థ్యం హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద విద�
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా పలు వృత్తి విద్యాకోర్సుల ట్యూషన్ ఫీజులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్వల్పంగా పెరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలో వ�
ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు దుకాణాల కేటాయింపు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఎదులాపురం, నవంబర్9: రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రిజర్వేషన్ల వారీగా మద్యం దుకాణాలు కేటాయిస్తున్నది. ఇందులో భాగంగా కలెక్టర్ సిక్తా పట
Basara Temple | బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 51.77 లక్షలు వచ్చిందని ఆలయ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ఆదాయం 39 రోజులది మాత్రమే అని అధికారులు స్పష్టం చేశారు. గుర్తు
Telangana | రాష్ట్రంలో ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఎంసీహెచ్ఆర్డీలో మంగళవారం సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగ�
MLC Elections | స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈవో శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోన�
Minister KTR | ఓ వైపు పరిపాలన, సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది చెందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నేతలు మన పాలనను పొగిడ�
MLC Elections | తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి
Impact Labs | సంక్లిష్టమైన సామాజిక సమస్యలకు పరిష్కారాల కోసం స్టార్టప్ కంపెనీలు, ఎన్జీవోలు కలిసి పనిచేసేందుకు సహకారం అందించే వేదికను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
మంత్రి నిరంజన్రెడ్డి | తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయకు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ �
MLA Quota MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మడికొండ, నవంబర్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గ్రేటర్