ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చర్లపల్లి, నవంబర్ 9 : నియోజకవర్గ పరిధిలోని కాలనీలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్కు చెందిన �
నగరంలో 78శాతం మంది ఉద్యోగులు ఇటువైపే మొగ్గు సగానికి పైగా రెండో ఇంటి కొనుగోలుకు ఆసక్తి కొవిడ్ తర్వాత మారిన కొనుగోలుదారుల అభిరుచులు నైట్ఫ్రాంక్ సర్వేలో వెల్లడి సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 9 (నమ�
కొవిడ్ సమయంలోనూ ఆగని అభివృద్ధి భారత పరిశ్రమల సమాఖ్య ప్రశంసలు ఆధునిక సాంకేతికతలు అందుకున్న రాష్ట్రం కొత్త పుంతలు తొక్కిన పారిశ్రామిక రంగం పారిశ్రామిక, వ్యాపార అనుకూల పాలసీలు భౌగోళికంగా సానుకూలతలు ఉన్�
వ్యాపారులకు మరిన్ని వెసులుబాట్లు 179 మద్యం దుకాణాలకు దరఖాస్తులు 24 దుకాణాలకు రిజర్వేషన్లు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ 20వ తేదీన దుకాణాల కేటాయింపు ఎక్సైజ్ అదనపు కమిషనర్ అజయ్ రావు సిటీబ్యూరో, నవంబర
ఆరోగ్య సమస్యలు రాకుండా ‘బాలామృతం’.. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేత మల్కాజిగిరి, నవంబర్ 9: పిల్లలు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రభుత్వం నెలనెలా పోషకాహారం అందిస్తున్నది. పోషకాహార లోప
కుత్బుల్లాపూర్, నవంబర్ 9 : లాటరీ పద్ధతి ద్వారా మేడ్చల్ జిల్లాలో వైన్షాపు రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలి
ఎమ్మెల్యే కోటాలో ఆరింటికి నోటిఫికేషన్.. స్థానిక కోటాలో 12 స్థానాలకు షెడ్యూల్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు 29న పోలింగ్ ఓటింగ్ ముగిసిన అనంతరం తర్వాత ఓట్ల లెక్కింపు డిసెంబర్ 10న స్థానిక కోటా పోలింగ�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలబ్ధిదారులకు చెక్కులు పంపిణీ.. మేడ్చల్, నవంబర్ 9 : ‘సీఎం సహాయనిధి’ పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని 17వ వార్డుకు చెందిన మహేశ్వ�
రూ. 63కోట్లతో 1.40 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణం తుది దశకు పనులు వచ్చే నెలాఖరులోగా అందుబాటులోకి.. జీహెచ్ఎంసీ అధికారుల వెల్లడి సిటీబ్యూరో, నవంబరు9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అ�
వ్యాపారులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఐటీ రిటర్న్ రిఫండ్ పేరుతో మెస్సేజ్ ఫిషింగ్ లింక్ను క్లిక్ చేస్తే.. బ్యాంక్ ఖాతాకు ఎసరు గుర్తు తెలియని మెయిల్స్తో జాగ్రత్త మీ ఫోన్ అకస్మాత్తుగా ఆగి�
ఇతని పేరు చందు. ప్రైవేటు ఉద్యోగి. అతని తండ్రి, సోదరుడు మరణించారు. వారి జ్ఞాపకాలన్నీ తన స్మార్ట్ ఫోన్లోనే భద్రమై ఉన్నాయి. ప్రతిరోజు ఒకసారైనా వాటిని చూసుకొని తనవారిని గుర్తు చేసుకోవడం చందుకు అలవాటు. ఇటీవల