Vinod Kumar | సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎంకు వివిధ పార్టీల నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.
Telangana | రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం.. సీఎం కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నా.. కేం�
సీఎంఆర్ఎఫ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యం ఉమ్మడి ఏపీలో పదేండ్లలో 1.85 లక్షల మందికి ఇచ్చింది 750 కోట్లే హైదరాబాద్, జనవరి 30 : వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 4 లక్షల మందికి రూ.2 వేల కోట్ల ఆర్థిక
భారీగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు కరోనా కష్టకాలంలోనూ చెదరని ఎవుసం 2019-20లో 2,692 కోట్ల ఎగుమతులు 2020-21లో 4,180 కోట్లకు పెరుగుదల అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు, పత్తి, రైస్ హైదరాబాద్, జనవరి 30 : వ్యవసాయరంగంలో రాష్ట్రం మరోస�
హైదరాబాద్, జనవరి 30 : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శా
ఫలితమిచ్చిన పంచాయతీ రాజ్ చట్టం బుధవారంతో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సర్పంచ్లు హైదరాబాద్, జనవరి 30 : రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలు.. కొత్త పంచాయతీ రాజ్ చట్టం.. పల్లె ప్రగతి.. మూడేండ్లలో రూ.16 వేల కోట్ల�
విభజన హామీలను నెరవేర్చండి ట్విట్టర్లో ప్రధాని మోదీకి కేటీఆర్ వినతి హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నెరవేర్చాలని ప్రధానమంత్రి న�
ప్రజల్లో పేద ధనిక తేడాలు సమసిపోతాయి దిగ్గజాలుగా ఎదిగేందుకు దోహదం చేసే భాష మన ఊరు మన బడి పథకం అభినందనీయం ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ నిర్ణయం శ్లాఘనీయం జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ‘నమస్�
ప్రభుత్వ నిర్ణయంతో సర్కారు బడులకు పునర్వైభవం పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు హైదరాబాద్, జనవరి 30 : ఆంగ్ల మాధ్యమ చదువులు అందరి ఆకాంక్ష అని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ�
యువతిని కాపాడిన బాలుడిని అభినందించిన మంత్రి హరీశ్ హైదరాబాద్, జనవరి 30 : ప్రాణాలకు తెగించి చెరువులో పడిపోయిన పాతికేండ్ల యువతిని రక్షించిన 7వ తరగతి విద్యార్థి కడాల రాజును ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార ఆర్భాటాలు.. అమిత్షా, నడ్డా, ఇతర పెద్దల ప్రగల్భాలు ఉన్న సమస్యలు తీర్చలే.. ఇచ్చిన హామీలు నెరవేర్చలే అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సమయం.
9 అంకెతో ముడిపడిన అద్భుత ప్రాజెక్టు ఉచ్ఛ, నీచ భేదాలు సమాజానికి లాభంకాదు.. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువా కాదు.. మహిళలెప్పుడూ ముందు వరుసలో ఉండాలి సమ సమాజం కావాలన్న రామానుజులు.. అందుకు ప్రేరణగానే సమతామూర్తి ఏర
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వద్ద ప్రస్తావనలు రాష్ర్టానికి నిధులు, విద్యాసంస్థలపై విజ్ఞప్తులు మరి ఈ ఏడాది బడ్జెట్లోనైనా కేటాయిస్తారా? హైదరాబాద్, జనవరి 30: తెలంగాణకు హక్కుగా రావాల్సిన సంస్థలు, నిధులు, చట్�