ఎన్నికల వేళ లెక్కలేనన్ని వాగ్దానాలుబాండు పేపర్లు.. బండెడు హామీలుపసుపు బోర్డు తెస్తానని ప్రగల్భాలునిధుల వరద పారుతుందని గప్పాలుతుపాకీ రాముళ్ల అవతారాల్లో మాయమూడేండ్లలో ఎంపీలుగా చేసింది లేదుకేంద్రం నుం�
కరీంనగర్: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దయాగుణం చాటుకున్నారు. యాక్సిడెంట్ అయి అపస్మారక స్థితిలో ఉన్న యువకుడి ప్రాణాలు కాపాడి ప్రాణదాత అయ్యారు. ఈ ఘటన కొలిమికుంట గ్రామంలో చోటు చేసుకుంది. ధర్మ�
నా ప్రజలను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అందరినీ కరోనా నుంచి రక్షించుకుంటాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు.. కరోనా నుంచి బయట పడవచ్చు అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన�
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. త్వ�
సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం రుద్రారం వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ముత్తంగి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. తనిఖీల వద్ద ఆపకుండా ఓ కారు వెళ్లిపోయింది. దీంతో ఆ కా�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో ఈ సమావేశం ప్రారంభం అయింది. త్వరలో ప్రారంభం కానున్న పా�
కరీంనగర్లో ఓ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వేగంగా దూసుకొచ్చిన కారు.. కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యువతులు అక్కడికక్కడే మృతి చ
Karimnagar car Accident | కరీంనగర్లో ఓ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వేగంగా దూసుకొచ్చిన కారు.. కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్క
Minister KTR | కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ..
Minister Harish rao | రాష్ట వ్యాప్తంగా 20 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చామని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు మూడోవేవ్లో 23 రోజులపాటు సెలవులు హైదరాబాద్, జనవరి 29 : విద్యాసంస్థలను మంగళవారం నుంచి పునః ప్రారంభించాలని రాష్�
2 లక్షలతో ప్రతి బడికి ఏర్పాటు 1.5 లక్షలతో పాత్వేలు కూడా తొలివిడతలో 9,123 స్కూళ్లకు.. ‘మన ఊరు – మన బడి’లో నిర్మాణం హైదరాబాద్, జనవరి 29 : తెలంగాణలో ప్రతి దేవాలయం ముందు స్వాగత తోరణం రా రమ్మంటూ భక్తులకు స్వాగతం పలుక�
భారత నావికులుగా రసూల్పురా యువకులు ఒడిశాలో ట్రెయినింగ్.. ముంబైలో పోస్టింగ్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 : అది హైదరాబాద్లోని రసూల్పురా. ఈ పేరు వినగానే చాలా మందికి అదొక మురికివాడగానే గుర్తొస్తుంది. క�
4 జాతర్లకు 332 కోట్లు కేటాయింపు.. కేసీఆర్ చొరవతోనే అభివృద్ధి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి వైద్యం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి మేడారం జాతర సమీక్షలో మంత్రి అల్లోల పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, స�