తెలంగాణ కోసం ఒక్క పనైనా చేశారా? రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి రాష్ర్టాభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే యత్నం చిల్లర రాజకీయాలకు గుణపాఠం తప్పదు బీజేపీపై మండిపడ్డ ఐట
కొత్తగా 3,590 మందికి పాజిటివ్ తొలిసారి 3,000 దాటిన డిశ్చార్జిలు హైదరాబాద్, జనవరి 29 : రాష్ట్రంలో శనివారం 3,590 కేసులు వెలుగుచూశాయి. శుక్రవారంతో పోల్చితే 87 కేసులు తగ్గాయి. కరోనా, ఇతర కారణాలతో ఇద్దరు మరణించారు. మరోవైప
ఫిబ్రవరి 2న స్థలాల పత్రాలు అందజేత ఆ వెంటనే నిర్మాణ పనులు షురూ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 29 : బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం త్వరలో కార్యరూపం దాల్చబోతున్నది. వీటి కోసం కేటాయించిన స్థలాల �
లబ్ధిదారుల ఎంపికపై ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు పథకం పుంజుకొంటుంటే ఓర్వలేనితనం గతంలో లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్ హయాంలోనూ ఇదే పద్ధతి మండిపడుతున్న తెలంగాణ ప్రజలు హైదరాబాద్, జనవరి 29 :
ములుగు: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగంలో నిలబెట్టిన సీఎం కేసిఆర్.. జిల్లాకొక ప్రధాన పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పర్యాటక రంగంలో నంబర్ వన్ గా �
చెన్నై: తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ కార్యక్రమాలను తమిళనాడులోనూ అమలు చేయాలని సౌత్ ఇండియా రైతు సంఘం తమిళనాడు ముఖ్యమంత్ర�
TS Covid Update | రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 3,590 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా, మరో 3,555 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. తాజాగ�
వరంగల్: యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్ వైస
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని కిరాతకులు దారుణంగా హత్య చేశారు. అనంతరం తల, మొండెం వేరు చేశారు. జిల్లాలోని బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కడవత్ రాజు నాయక్(32)పై మి�
TS Weather Update | రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని 29 జిల్లాలో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా.. చలికి జనం వణుకుతున్నారు. ఖమ్మంలో11, సూర్యాపేట
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నామని.. అందుకే ఆంధ్రా ప్రాంతం నుంచి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రజలు వైద్యం ప�
నాగర్ కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం సర్వే జరుగుతుందని వస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అటవీ డివిజన్లలో అడవుల అభివృద్ధి కోసం జరుగుతున్న ఇన్వెంటరీ సర్
బీసీల ఆత్మబంధువుగా.. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపే విదంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మించబోయే బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏకసంఘంగా రిజిస్టరైన పద�
హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినిపించకూడదని సీఎం కేసీఆర్ డ్రగ్స్ మాఫియాపై వార్ ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు పోలీస్ ఉన్నతాధికారులతో డ్రగ్స్ను ఎలా రాష్ట్రం నుంచి మొగ్�
ములుగు: తెలంగాణ వచ్చిన తర్వాతనే మేడారం జాతరకు అత్యంత గౌరవం దక్కిందని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మేడారం జాతర కోసం ప్రభుత్వం రూ.332 కోట్లతో భక్తులకు సకల సౌకర్�