హైదరాబాద్: డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ను ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ �
Vinod kumar | వైఎస్సార్.టీ.పీ. నాయకురాలు షర్మిల రైతుబీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్లో డ్రగ్స్ నియంత్రణపై సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, పోలీస్, ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రా
Vinod Kumar | తెలంగాణ రాష్ట్రంలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమ
డబుల్ సంతోషం వచ్చే నెల మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం అండర్ గ్రౌండ్ ద్వారా కరెంట్ కేబుల్వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలుమురికి నీటి బాక్సులపై 10.55 కిలో మీటర్ల వాకి�
మోత్కాకు చెట్టుపై గంగాజలం ఝరి భద్రం 31న అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు ఇంద్రవెల్లి, జనవరి 27: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో ఈనెల 31న అర్ధరాత్రి నాగోబా జాతర ప్రారంభం కానున్నది. అందుకోస�
ఇతర పార్లమెంటు సభ్యులకు హక్కులు లేవా?.. సంజయ్ చేసిన ఫిర్యాదుపై తక్షణ స్పందన ఎంపీ రఘురామ ఫిర్యాదుపై ఇప్పటికీ మౌనమే!.. పార్లమెంటరీ హక్కుల కమిటీ బాధ్యత ఇదేనా? హక్కుల కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీయే.. రాజకీయాల �
ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వందల విజ్ఞప్తులు ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, నవోదయ, మెడికల్ కాలేజీల కోసం ఢిల్లీలో ఎక్కని గడప లేదు ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయని కేంద్రం రాజకీయ ప్రయోజనాల మేరకే కేట
తెలంగాణలోని ఏ ఒక్క స్టేషన్లో ఆగని రైలు రాష్ట్ర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ చీఫ్ బండికి పట్టని సమస్య పెద్దపల్లి, జనవరి 27: ప్రయాణికులను తక్కువ చార్జీలతో చెన్నై నుంచి ఢి�
కిమ్స్ దవాఖానలో అరుదైన ఆపరేషన్ బేగంపేట్, జనవరి 27: రెండు క్యాన్సర్లు సోకిన ఓ వ్యక్తికి కిమ్స్ దవాఖానలో రొబోటిక్ సర్జరీ నిర్వహించారు. నగరంలో ఫార్మా రంగంలో పనిచేస్తున్న చక్రవర్తి (36) అనే వ్యక్తి ఎక్యూట్
ఆస్తి కోసం అక్క హత్యకు చెల్లెలు సుపారీ ఐదుగురు ముఠా సభ్యులతో అక్కపై దాడి తృటిలో తప్పించుకొన్న బాధితురాలు షాబాద్ పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు నిందితులను అరెస్టుచేసిన పోలీసులు షాబాద్, జనవరి 27: డబ్బ
మీరు ఇష్టంగా కట్టుకున్న బిల్డింగ్ కిందికి అయిపోయిందా..వాస్తు ప్రకారం లేదా? అయ్యో పైకి ఎలా లేపాలని ఆలోచిస్తున్నారా? బిల్డింగ్ పడగొడితేకానీ సమస్య తీరదని చింతిస్తున్నారా? అయితే, ఈ వీడియో చూడండి. �
వచ్చే నెల జరగబోయే మేడారం జాతరకు ట్రస్ట్ బోర్డు మెంబర్లతో దేవాదాయ శాఖ కమిషనర్ కమిటీని నియమించారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా కమిషనర్ జారీ చేశారు. ఈ కమిటీలో 14 మంది సభ్యులుగా