Minister Vemula | బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు ప్రధాన శత్రువులు. కేంద్రంలోని బీజేపీ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్పై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్పై ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ కు రూపం, స్వర�
Mission Bhagiratha | కేంద్రం బడ్జెట్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. హర్ ఘర్ నల్ సే జల్ పథకానికి కేంద్రం రూ. 60 వేల కోట్లు కేటాయింపులు చేసిన నేపథ్యంలో.. ఈ సారైనా మిషన్ భగీరథకు నిధులు క�
Telangana Tribals | ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా అన్ని గిరిజన ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన తెలపాలని గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు నిర్ణయించారు. గిరిజన నివాస ప్రాంతా�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర బడ్జెట్పై తీవ్ర అసహనంతో ఉన్న కేసీఆర్.. బడ్జెట్కు సంబంధించిన అంశాలపై ప్రధానంగా
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహకు గురి చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. దశ, దిశ, నిర్దేశం లేని, పసలేని నిష్ర్పయోజనకర బడ్జెట్ ఇది అని సీఎం కేసీఆర్ మండిపడ్డా
డ్రిప్ స్కీమ్-2లో భాగంగా 29 ప్రాజెక్టుల పనులు సాగునీటిశాఖ ప్రతిపాదనలను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, జనవరి 31 : డ్రిప్ స్కీమ్ 2 ఫేజ్ పథకంలో భాగంగా రూ.645.13 కోట్లతో రాష్ట్రంలోని 29 పురాతన డ్యామ్లు,
సంప్రదాయ పూజలు చేసిన మెస్రం వంశీయులు ఇంద్రవెల్లి, జనవరి 31: అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు నిర్వహ
కొవిడ్ కుదుపులను తట్టుకొని నిలిచిన గృహనిర్మాణం ధరలు పెరిగిన నగరాల్లో హైదరాబాద్ కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి మొదటి, రెండో కరోనా వేవ్లలో అనేక నగరాల్లో ఇండ్ల డిమాండ్ తగ్గినప్పటికీ ఇండ్ల ధరలు పడిపోలేదన
Telangana | పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ
Telangana Land | తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రివిజన్ �
Telangana | కేంద్ర అఖిలపక్ష భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు లేవనెత్తారు. తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. రాష