కేప్ కానవెరాల్: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తెలంగాణ సంతతికి చెందిన రాజాచారి భూమిపైకి తిరిగివచ్చారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వ్యోమ నౌక రాజాచారితో పాటు మరో ముగ్గురిని క్షేమంగా తీసుకువచ్చింది.
ఈ వ్యోమనౌక శుక్రవారం ఫ్లోరిడా తీరంలో దిగింది. అంతరిక్ష పరిశోధనల కోసం రాజాచారి బృందం ఐఎస్ఎస్కు వెళ్లింది.