విమానాల్లోని సీట్లలో 11ఏ ప్రాణ రక్షకిగా, పునర్జన్మను ఇచ్చేదిగా మారిందా? రెండు విమాన ప్రమాదాలను పరిశీలించినపుడు ఈ ఆసక్తికర ప్రశ్న ఉదయిస్తుంది. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిరిండియా ఏఐ-171 విమాన ప్రమాదంల
Fire in Humsafar Express | హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ( Fire in Humsafar Express) ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళన చెందారు. గుజరాత్లోని వల్సాద్లో ఈ సంఘటన జరిగింది.
Krishna Express | రైలులో తిరుపతికి వెళ్లే భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ (Krishna Express ) రైలులో పొగలు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ర్టాల్లో పండుగ సందడి మొదలవుతుంది. చలి తీవ్రత, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటిస్తుంది. దీంతో నగరాలు, పట్టణాలకు వలస వచ్చిన చాలా మంది తమ స�
అవసరమైన దానికంటే అధికంగా నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం ‘ఇన్టాక్సికేషన్'కు గురవుతుంది. అంటే అధిక మోతాదులో తీసుకునే నీళ్లను కిడ్నీలు సమర్థంగా వడపోయలేవు. దీనివల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయ�
జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు రోజుల కిందట అతిసార ప్రబలి వాంతులు, విరేచనాలతో ముగ్గురు చనిపోయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నెల 6న వేదనగర్, మోహిన్మల్ల, గంటవీధి, రాఘవేంద్ర కాలనీ�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళన సమయంలో పెనుప్రమాదం తప్పింది. ఆర్మీ అభ్యర్థులు పట్టాలపై బైకులు తగులబెట్టి, బోగికి నిప్పుపెట్టిన ఒకటో నంబర్ ప్లాట్ఫామ్కు అతి సమీపంలో రైళ్లకు �
గర్భిణులు పారాసిటమాల్, ఆస్పిరిన్, డైక్లోఫెనాక్, ఐబుప్రొఫెన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడితే వారి సంతానంపై తీవ్ర ప్రభావం పడుతుందని యూకే శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘నెలలు నిండకముందే పిల్లలు పు
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తెలంగాణ సంతతికి చెందిన రాజాచారి భూమిపైకి తిరిగివచ్చారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వ్యోమ నౌక రాజాచారితో పాటు మరో ముగ్గురిని క్షేమంగా తీసుకువచ్చింది
2020 మార్కెట్ల పతనం తర్వాత హైబ్రిడ్ ఫండ్స్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. అంతటి పతనంలోనూ రాబడులను ఇచ్చిన ఈ ఫండ్స్ మీద ఇన్వెస్టర్లకు మక్కువ రెట్టింపు అయింది. హైబ్రిడ్ ఫండ్ల మొత్తం విలువ మార్చి 2020లో కేవల�