Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీ సురక్షితంగా, బలంగా ఉన్నట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ కుమారుడు యూసుఫె పేర్కొన్నారు. మొజ్తాబా గాయపడినట్లు వార్తలు వచ్చాయని, అయితే అతనితో లింకున్న కొందరు మి�
IRIS Lavan | ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా సబ్మెరైన్ దాడి చేసి సముద్రంలో ముంచేసింది. అయితే దీనికి ముందు మరో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ లావన్కు భారత్ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం అది కొచ్చిలో సురక్షితంగా ఉన్�
విమానాల్లోని సీట్లలో 11ఏ ప్రాణ రక్షకిగా, పునర్జన్మను ఇచ్చేదిగా మారిందా? రెండు విమాన ప్రమాదాలను పరిశీలించినపుడు ఈ ఆసక్తికర ప్రశ్న ఉదయిస్తుంది. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిరిండియా ఏఐ-171 విమాన ప్రమాదంల
Fire in Humsafar Express | హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ( Fire in Humsafar Express) ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళన చెందారు. గుజరాత్లోని వల్సాద్లో ఈ సంఘటన జరిగింది.
Krishna Express | రైలులో తిరుపతికి వెళ్లే భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ (Krishna Express ) రైలులో పొగలు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ర్టాల్లో పండుగ సందడి మొదలవుతుంది. చలి తీవ్రత, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటిస్తుంది. దీంతో నగరాలు, పట్టణాలకు వలస వచ్చిన చాలా మంది తమ స�
అవసరమైన దానికంటే అధికంగా నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం ‘ఇన్టాక్సికేషన్'కు గురవుతుంది. అంటే అధిక మోతాదులో తీసుకునే నీళ్లను కిడ్నీలు సమర్థంగా వడపోయలేవు. దీనివల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయ�
జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు రోజుల కిందట అతిసార ప్రబలి వాంతులు, విరేచనాలతో ముగ్గురు చనిపోయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నెల 6న వేదనగర్, మోహిన్మల్ల, గంటవీధి, రాఘవేంద్ర కాలనీ�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళన సమయంలో పెనుప్రమాదం తప్పింది. ఆర్మీ అభ్యర్థులు పట్టాలపై బైకులు తగులబెట్టి, బోగికి నిప్పుపెట్టిన ఒకటో నంబర్ ప్లాట్ఫామ్కు అతి సమీపంలో రైళ్లకు �