గర్భిణులు పారాసిటమాల్, ఆస్పిరిన్, డైక్లోఫెనాక్, ఐబుప్రొఫెన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడితే వారి సంతానంపై తీవ్ర ప్రభావం పడుతుందని యూకే శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘నెలలు నిండకముందే పిల్లలు పు
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తెలంగాణ సంతతికి చెందిన రాజాచారి భూమిపైకి తిరిగివచ్చారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వ్యోమ నౌక రాజాచారితో పాటు మరో ముగ్గురిని క్షేమంగా తీసుకువచ్చింది
2020 మార్కెట్ల పతనం తర్వాత హైబ్రిడ్ ఫండ్స్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. అంతటి పతనంలోనూ రాబడులను ఇచ్చిన ఈ ఫండ్స్ మీద ఇన్వెస్టర్లకు మక్కువ రెట్టింపు అయింది. హైబ్రిడ్ ఫండ్ల మొత్తం విలువ మార్చి 2020లో కేవల�
హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో స్టేషన్కు అనుసంధానంచేస్తూ మైండ్స్పేస్ వద్ద నిర్మించిన స్కైవాక్ వే అందుబాటులోకి రావడంతో
ఐటీ ఉద్యోగుల ప్రయాణపు వెతలు తీరాయి. వలయాకారంలో
వుని దయ ఉంటే.. నిర్లక్ష్యంగా పడవేసిన వస్తువు కూడా సురక్షితంగా ఉంటుంది. దేవుని దయ లేకుంటే.. ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినా ఉండ దు. అడవిలో వదిలి వేయబడినా అనాథ జీవించగలడు. ఇంటిలో జాగ్రత్తగా కాపాడబడుతున్న శిశువు �
వనస్థలిపురం : గత వారం హస్తినాపురంలో యువకుడి చేతిలో ఓ యువతి కత్తిపోట్లకు గురైన విషయం విధితమే. ఆ ఘటన నగరంలో సంచలనం సృష్టంచింది. ఆ ఘాతుకంతో తీవ్ర గాయాలతో హస్తినాపురం నవీన హాస్పిటల్లో చికిత్స పొందిన బాధితుర�
ముంబై, జూలై 18: ముంబై-వారణాసి ఎక్స్ప్రెస్ రైల్లోని ఇద్దరు లోకోపైలట్లు సకాలంలో స్పందించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో డబ్బు ఏండ్ల వృద్ధుడు �
జవాన్ రాకేశ్వర్ | త్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తార్రెం ఘటనలో మావోయిస్టుల చెరలో బందీ అయిన జవాన్ రాకేశ్వర్ సురక్షితంగానే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ఓ ఫొటోను విడుదల చేసింది.