Asteroid | ఓ గ్రహశకలం అంతరిక్షంలో చంద్రుడివైపు దూసుకెళుతోందని, అది 2032లో చంద్రుడిని ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 15 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న ఆ గ్రహశకలం ఢీకొడితే చంద్రుడి ఉపరితల
దాదాపు 18 రోజులపాటు ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురి వ్యోమగాముల తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
భూమిపై ఇప్పటివరకు సంచరించిన అత్యంత ఎత్తయిన పక్షికి పునరుజ్జీవం పోసేందుకు ఓ అమెరికా స్టార్టప్ ప్రయత్నిస్తోంది. 600 ఏండ్ల క్రితం న్యూజిలాండ్లో తిరుగాడిన 12 మీటర్ల ఎత్తయిన దక్షిణ ద్వీప దిగ్గజ ‘మోవా’ పక్షి�
Asteroid | భారీ గ్రహశకలం భూమికి దగ్గర నుంచి దూసుకెళ్లింది. సోమవారం మధ్యాహ్నం 3.16 గంటల సమయంలో ఆస్టరాయిడ్ 2025 ఎన్జే భూమికక్షకు చాలా దగ్గరగా వెళ్లిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది.
గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లోని క్యుపోలా నుంచి భూమిని పరిశీలించారు. ఈ మిషన్లో 9 ప్రయోజనకరమైన రోజులు పూర్తయ్యాయని ఏక్సియమ్ స్పేస్ తెలిపింది.
శస్త్ర చికిత్సకు ముందు రొటీన్గా చేసే రక్త పరీక్ష కొత్త బ్లడ్ గ్రూప్ను వెలుగులోకి తీసుకొచ్చింది. 15 ఏళ్ల తర్వాత దీనికి ‘గ్వాండా నెగెటివ్' అని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది 48వ బ్లడ్ గ్రూప�
గ్రహాంతర జీవుల అన్వేషణలో ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో సౌర వ్యవస్థ ఆవల జీవసంబంధ ఆనవాళ్లను కనుగొన్నారు. కే2-18బీ అనే గ్రహంపై డైమిథైల్ సల్ఫైడ్ (డీఎం
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 286 రోజులుగా చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బ�
అంతరిక్షంలోని ఐఎస్ఎస్లో వ్యోమగాములు తేలియాడుతుండటం చూడటానికి మనకు సరదాగా ఉండవచ్చు. కానీ, సుదీర్ఘ కాలం అంతరిక్షంలో ఉండే వ్యోమగాములపై జీరో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమిపైకి తిరిగొచ్చాక తల తిర
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భూమి మీదకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం నాసా- స్పేస్ఎక్స్ శుక్రవారం క్రూ-10 మిషన్ చేపట్టాయి.