జి ల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు మూలకు పడేసిన కూలర్ల దుమ్ముదులిపి సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో సూరీడు నిప్పులు చెరిగాడు. నారాయణపేట జిల్లా నర్వలో అత్యధికంగా 42.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పాలమూరు జిల్లాను ప ర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గు రువారం మండలంలోని కోయిల్సాగర్ ప్రాజె క్టు వద్ద బోటింగ్ సౌకర్య�
టీఆర్ఎస్ ధ్యేయం తెలంగాణ రాష్ట్ర వికాసమైతే, ఆ వికాసాన్ని విధ్వంసం చేయటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. తమకు అనుకూలంగా లేకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామన్న�
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు మంజూరయ్యాయి. గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్
మొన్నటికిమొన్న జేఎన్టీయూలో జాబ్మేళా జరిగితే, దాదాపు 150 కంపెనీలు పాల్గొన్నాయి. అందులో 10 వేల ప్రైవేటు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ జాబ్మేళాకు హాజరైన యువత.. 30 వేలకుపైనే. కంపెనీలు ఎంపిక చేసుకొన్నద�
ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.14 కోట్లు మంజూరు చేసింది. నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ నామ్స్ ప్రకారం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందన్నారు. ప్రకృత�
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీ�
హైదరాబాద్ : నగరంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. వనస్థలీపురం ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమానిత పార్శిల్లో పేలుడు పదార్థాలను ట్రాన్స్పోర్ట్ సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచ�
హైదరాబాద్ : సంపద సృష్టించాలి. దానిని పేదలకు పంచాలి అనే విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నా�
జనగామ : గతంలో ఎన్నడూ లేని విధంగా మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వైద్య శాలలను బాగు చేసే పనిని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వా�