మహబూబ్నగర్ : హైదరాబాద్కు సమానంగా మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాలులో లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ క
నిర్మల్ జిల్లా, పెంబి మండలం, చాకిరేవు గూడానికి తక్షణమే నీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని రాష్ట్ర గిరిజన, స�
చెస్లో అందరూ కలలు కనే గ్రాండ్ మాస్టర్ టైటిల్కు చేరువలో ఉన్నాడు మన తెలంగాణ బిడ్డ ప్రణీత్ ఉప్పల. 11 ఏళ్ల వయసులో తొలిసారి ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ అందుకున్న అతను.. 2022 జనవరిలో జరిగిన వెర్గానీ కప్లో అత్యుత్
హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ విమానాల విడి భాగాలను బోయింగ్ సంస్థకు విజయవంతంగా అందించింది. విమానాల విడి భాగాల మొద�
న్యూఢిల్లీ : రానున్న రెండు రోజుల్లో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, పశ్చిమ మధ్య ప్రదేశ్, విదర్భ, ఒ
హైదరాబాద్ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్ల�
హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఆహారం అందించే డైట్ ఏజెన్సీలు, భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కోటా కల్పించినందుకు దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్& ఇండ్రస్ట్రీ (డిక్కీ) ప్ర
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్టియర్ పరీక
హైదరాబాద్ : కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని, ప్రభుత్వానికి సహకరించా�
హైదరాబాద్ : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అదే రోజు మిథునలగ్న సుముహుర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్న�
ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకోనున్నట్టు మఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. మంగళవా�
రాష్ట్ర రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందిని పెంచాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్లోని రెవెన్యూ భవన్లో మంగళవారం ట్రెసా రాష్ట్ర కా
రాష్ట్రంలోని 12 నుంచి 14 ఏండ్ల వయస్సు పిల్లలకు బుధవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కా నున్నది. రాష్ట్రవ్యాప్తంగా వీరు సుమారు 17 లక్షల మంది ఉంటారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు