హైదరాబాద్ : పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్గఢ్ మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వెసెక్టమీ సర్జరీలు జర�
కాచిగూడ,జూలై 28 : నేషనల్ సెంటర్ ఫైర్,సేఫ్టీ, ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫైర్,టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థు
Rain Alert | రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం వరకు సగట�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై వారం కూడా కాకముందే విపక్ష ఎంపీల గొంతు నొక్కే పనిని అధికారపక్షం ప్రారంభించింది. సోమవారం నలుగురు లోక్సభ సభ్యులను సమావేశాలు ముగిసే ఆగస్టు 12 వరకూ బహిష్కరించగా.. మరుసటి ర�
ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో ఎంవీఎస్ఎన్ మూర్తి, పురోహితుల
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
అద్దెగర్భం (సరోగసి) విధానంలో మేలైన దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. ఈ పద్ధతిలో ఇప్పటికే రెండు ఆవులు ఈనాయని, మరో 50 ఆవులు ఈనడానికి సిద్
రాష్ట్రంలో బుధవారం 852 కరోనా కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ తరువాత ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 36,764 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 852 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్య ఆర
సిద్దిపేట జిల్లాలో మరో రెండు కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. కుకునూర్పల్లి, అక్బర్పేట-భూంపల్లి ఎక్స్ రోడ్ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మం�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతగతిన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీలు వద్దిర�
మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో మున్నెన్నడూ లేని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త వి�
ప్రకృతి పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషి అంతర్జాతీయ మన్ననలు పొందు తున్నది. పర్యావరణ సంరక్షణ, పచ్చదనం పెంపుదలలో చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉండటం విశేషం. ఈ విధంగా తెలంగాణ ఘనకీర్తిని ప్రపం�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో 852 కొత్త కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ తర్వాత తొలిసారిగా 800 కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 640 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొ