ప్రస్తుతం దేశం భారీగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. దీని వల్ల ప్రతి సంవత్సరానికి సుమారు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయల విదేశ
భౌగోళిక పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, అభివృద్ధిలో మాత్రం నంబర్ 1గా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దార్శనికత, దక్షత, దాతృత్వం, దృఢ సంకల్పం, దైర్యమున్న నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ద
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా శుభవార్తను చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది కుక్-కమ్ హెల్పర్ల గౌరవవేతనాన్ని రూ.వెయ్యి నుం
దళితబంధు ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇదో సరికొత్త విప్లవమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దళితబంధుతో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా మారబోతున్నదని అన్నారు. ఈ నెలాఖరులోగా 40 వేల కుటు
రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ ప్రకటనతో పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో కేసీఆర్ ప
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సం స్థ (మెప్మా) ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయ
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్యను 33కు పెంచుతామని, హెల్త్ యూనివర్సిటీల్లో పారామెడికల్ కోర్సులను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, కేసీఆర్�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు మరోసారి ఉదారతను చాటుకొన్నారు. విదేశాల్లో జరిగే క్రీడాటోర్నీలో పాల్గొనేందుకు ఓ గిరిజన విద్యార్థికి ఆర్థికసాయంతోపాటు ఓ పేద విద్యార్థి చ దువుకయ్యే ఖర్చును
అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ రంగంలో దశాబ్దాల వివక్షకు తెర దించుతూ, భర్తీలు-పదోన్నతుల విషయంలోనూ స్థానికతకే పట్టం గట్టడంతో యువతలో హర్షాతిరేకం వ్యక్తమవుతున్నది. రాష్ట�
అమరుల ఆశయ సాధన దిశగా తెలంగాణ రాష్ట్రం పయనిస్తున్నది. రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. తెలంగాణ కోసం కేటాయ�
రైల్వేల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని, రైల్వేలైన్లతోపాటు కొత్త ప్రాజెక్టుల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నదని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్�
రాష్ట్రంలో పత్తి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే క్వింటాల్కు రూ.10 వేలను దాటేయగా, మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్కు రూ.10, 510గా నమోదైంది. ఇది జమ్మికుంట కాటన్ మార్కెట్�
హైదరాబాద్ : వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ శాసనసభ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పనుల, అభివృద్ధి సమీక్షలో ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మిగిలిన పనుల పూర్తికి రూ.40కోట్లు