రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయి. నాణ్యమైన వైద్యం అందుతున్నది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దవాఖానల పరిసరాల్లో పరిశుభ్రత పెరిగింది’.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని న�
మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలంటే కేసీఆర్కు నచ్చవు. అందుకే, ఆయన దేశాన్ని ప్రక్షాళన చేసి, భరతమాత రుణం తీర్చుకోవటానికి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి నడుం బిగించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కొ
హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ అడ్డుగా మారిందని నెటిజన్లు మండిపడుతున్నారు. కంటోన్మెంట్ పరిధిలో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన వ్యాఖ్యలు
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యాహవచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవేంకటేశ�
ఐదు నెలల చిన్నారితో బైక్పై వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసీఆర్ కిట్లోని స్లీపింగ్ బ్యాగ్లో ఉన్న శిశువు మాత్రం క్షేమంగా బయటపడింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన �
పూర్తయిన ప్రాజెక్టులు ఆపుతారట..: ఒకవేళ ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో ఈ దురాక్రమణ గెజిట్ను అమలుచేయగలిగితే అందువల్ల తీవ్ర జల సంక్షోభం వచ్చే ప్రమాదం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి 9 ప్రాజెక్టులను చేపట�
20 ఏండ్ల క్రితం తెలంగాణలోని ఓ మారుమూల తండాలో బిడ్డ పెండ్లి కోసం ఓ తండ్రి దాచుకొన్న డబ్బులు అగ్నికి ఆహుతైపోయాయి. 2002లో జరిగిన ఈ ప్రమాదాన్ని తెలుసుకొని ఉద్యమనేతగా ఆ తండాకు వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ర
శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ వ
ఎందుకో.. ఏమో కానీ.. ఢిల్లీలో మోదీ సర్కారుకు తెలంగాణ అంటే మొదట్నుంచీ చులకనభావమే. తెలంగాణ అన్న రాష్ట్రం ఒకటి ఉన్నదన్న లెక్క కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపించదు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి కూడా తెలం
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొననున్న భారత జట్టులో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ చోటు దక్కించుకుంది. ఆసియా క్రీడల ట్రయల్స్లో సోమవారం జరీన్ (52 కేజీలు)తోపాటు ఒలింపిక్ కాంస్య విజేత లవ్లీనా బొర్గో
త్వరలో రాష్ట్రంలో చేపట్టే 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 2 శాతం కోటా ఉంటుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని జెడ్పీ మైదానంలో సోమవారం రాష్ట్రస్థాయి కబ
స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమాలు ప్రపంచ ఉద్యమ చరిత్రలో లిఖించే ఉన్నప్పటికీ, ఈ తరం ఆ ఉద్యమాలను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ, కేసీఆర్ నేతృత్వంలో సాగిన సుదీర్ఘ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన
హైదరాబాద్ : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో న్యాయశాఖ పద్దులను మంత్రి పద్దులను ప�