పాలనాసంసరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలో నూతనంగా మరో 13 మండలాలను ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మార్కెట్లోకి విడుదల చేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అటవీ ప్రాంతాల నుంచి గిరిజనులు సేకరించిన స్వచ్ఛమైన పుట్ట తేనెను ‘గిరి నేచర్’ పేరుతో రాష్ట్ర గిరిజన సంహక
రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు పెట్టుబడులు రావని, పారిశ్రామికాభివృద్ధి ఇక ఖాయిలా పడ్డట్టేనని ఉమ్మడి వలస పాలకులు ఎగతాళి చేశారు. కానీ వారి ఊహలను తుత్తునియలు చేశారు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్). నాడు వి
కొత్త ఉత్సాహం.. కొంగొత్త ఉత్తేజం. ఈ ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణ సాధించిన ఘన విజయాలను చూస్తుంటే ఒళ్లు పులకరిస్తున్నది. ఆర్థికవృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల, పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతి… ఇలా అనేక రంగాల్లో త�
కేటీఆర్… ఈ మూడు అక్షరాలు నవశకానికి దిక్సూచి, యువతరానికి ఐకాన్. ఐటీహబ్ నిర్మాణ సారథి. పేదలకు కష్టమొస్తే నేనున్నానంటూ భరోసానిచ్చే మనసున్న నాయకుడు కేటీఆర్. అనతికాలంలోనే ఎన్నో అంతర్జాతీయ సంస్థల చేతుల
కేటీఆర్.. జన్మతః నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న నాయకుడు. రాష్ర్టాభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతకైనా తెగించి అనుకున్నది చేసి చూపే మొండితనం ఆయనది. అందుకే ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే �
హైదరాబాద్ : వర్షాల నేపథ్యంలో శానిటేషన్కు ఇబ్బంది లేకుండా చూడాలని సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగ�
హైదరాబాద్ : పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 22 మంది కూలీలు పొలాల్లో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. వెంటనే సీఎస్తో మాట్లాడి వారిని రక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్డీ�
ఇంద్రవెల్లి : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సంభవిస్తున్నాయని, అయినా కేంద్రం ఎలాంటి సహాయం అందించడం లేదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. వరదలతో రూ.1400కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసి.. తక
వనపర్తి : వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ పదవికి నిరంజన్ పాషా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి సమ
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర
హైదరాబాద్ : మరో మూడు, నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎ�