111 జీవో ఎత్తివేతకు సంబంధించి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాలకు గుదిబండగా మారిన జీవోపై ముఖ్యమంత్రి
హైదరాబాద్ : వీలైనంత తర్వరలో జీవో 111 ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలిచ్చారు. ఈ సంద
హైదరాబాద్ : ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 7,600 మంది ఫీల్డ్ అసిస�
హైదరాబాద్ : దేశ తలసరి ఆదాయంలో తెలంగాణే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఎంత ఖర్చయినా వెచ్చించి ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బ
గ్రామీణ సమస్యలు తీర్చడంలో యువతను భాగస్వామిని చేయాలనే యోచనతో తెలంగాణ ప్రభుత్వం కొత్త యోచనకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్, యూనిసెఫ్ ఇండియా, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యువా (Yuwaah) కలిసి ఈ కార్య
హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మ
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం క
హైదరాబాద్ : రాష్ట్రం అప్పులపై రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ�
వరంగల్ : జిల్లాలో తెల్ల బంగారానికి కాసుల వర్షం కురుస్తున్నది. పత్తికి ధర రోజురోజుకి ఎగబాకుతోంది. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,235 ధర పలికింది. ప జన�
హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపుతున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అ
చికాగోలో మార్చి 12న తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి (తానా మహిళా సర్వీసెస్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో మిడ్ వెస్ట్లో ప్రప్రథమంగా ‘తానా&