పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల తరహాలో తాము బోధిస్తున్న కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు
ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుకొన్న లబ్ధిదారులు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. వీరికోసం ఏడున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,550 కోట్లకు పైగా వెచ్చించింది. 2014-15 నుంచి ఇప్పటివరకు ఏటా సగటున లక్షన్నర శస్త్ర చికి
అర్బన్ భగీరథ పథకంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించనున్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 141 పట్టణాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన
మహబూబాబాద్ జిల్లాలో 3,500 ఏండ్ల నాటి స్మారక శిలను పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఈ శిల సామాన్య శకానికి పూర్వం 1,500 సంవత్సరం
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురంలో ఆదివారం విషాదంనింపింది
‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ స�
భారత ఉపఖండంలో ప్రాచీన చరిత్రకు చెందిన మతపరమైన పురావస్తు ఆధారాల్లో బౌద్ధానికి చెందినవే విస్తృతంగా ఉన్నాయి. శ్రీలంక బౌద్ధ సాహిత్యంలోని మహా పరినిబ్బాన సుత్త ప్రకారం బుద్ధుడి మహా పరినిర్వాణం తర్వాత అతడి అ
హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా గత నాలుగు రోజులుగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ‘కేకేఆర్’ కప్ క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకలకు ర
హైదరాబాద్ : సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో 11వేల మంది కాంటాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తూ కాంటాక