ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు ఉత్సవమూర్తులకు వెండి కలశాలతో అభిషేక తిరుమం
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని అఖిలభారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు 22 నుంచి చలో
వచ్చే విద్యాసంవత్సరానికిగానూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాంలను ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు జతల యూనిఫాంలు ఇస్తుండగా, తాజాగా మూడు జతలు ఇవ్వాలన్న �
నల్లగొండ : జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లిలో హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అక్కంపల్లి రిజర్వాయర్లో మహేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. హోలీ ఆడిన అనంతరం స్నేహితులతో కలిసి అక్కంప�
హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో విద్యా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో జయ చంద్రిక అనే తెలంగాణ ఉద్యమకారిణి ఉన్నత విద్యకు గా�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ కేరింతలు, ఆనందోత్సవాల మధ్య శుక్రవారం ప్రజలు హోలీ పండుగను జరుపుకొన్నారు. పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి.