హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఐటీ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వీరు ట్వీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం ఏమీ లేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ఎంపీగా గెలిచిన మూడేండ్ల కాలంలో తన నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్ల పనులైనా త�
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు తీవ్రమవుతాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చి మూడోవారం నుంచే ఎండలు మండుతున్నాయి. నల్లగొండ జిల్లాల�
ఆర్థిక వృద్ధిలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై పునర్నిర్మాణం అవుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనూహ్య ఫలితాలు సాధిస�
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ధార్మిక సంబంధ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బలహీన వర్గాల కాలనీల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్నవాటి మరమ్మతులు జరుగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ కింద స్థా
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు గురువారం ప్రభుత్వం రూ.8.21 కోట్ల నిధులు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులకు అదనంగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు �
న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో అన్నిశాఖల కార్యదర్శులు, టీఎస్పీ�
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులను వేగవంతంచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశ�
అర్హులందరికీ మత్స్య సొసైటీల్లో సభ్యత్వం కల్పిస్తామని, అవసరమైతే నిబంధనలు సడలిస్తామని ఆశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన మ త్స్యకారుల జేఏసీ ప్రతి�
ఓటరు అవగాహన పోటీలో పాల్గొని ఉత్తేజకరమైన నగదు బహుమతులు పొందాలని భారత ఎన్నికల సంఘం ఓటర్లకు పిలుపునిచ్చింది. ‘నా ఓటు -నా భవిష్యత్తు’ పోటీ కార్యక్రమంలో పాల్గొనడానికి దరఖాస్తు తేదీని ఈ నెల 31 వరకు పొడిగించింద�
జి ల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు మూలకు పడేసిన కూలర్ల దుమ్ముదులిపి సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో సూరీడు నిప్పులు చెరిగాడు. నారాయణపేట జిల్లా నర్వలో అత్యధికంగా 42.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పాలమూరు జిల్లాను ప ర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గు రువారం మండలంలోని కోయిల్సాగర్ ప్రాజె క్టు వద్ద బోటింగ్ సౌకర్య�
టీఆర్ఎస్ ధ్యేయం తెలంగాణ రాష్ట్ర వికాసమైతే, ఆ వికాసాన్ని విధ్వంసం చేయటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. తమకు అనుకూలంగా లేకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామన్న�
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు మంజూరయ్యాయి. గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్
మొన్నటికిమొన్న జేఎన్టీయూలో జాబ్మేళా జరిగితే, దాదాపు 150 కంపెనీలు పాల్గొన్నాయి. అందులో 10 వేల ప్రైవేటు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ జాబ్మేళాకు హాజరైన యువత.. 30 వేలకుపైనే. కంపెనీలు ఎంపిక చేసుకొన్నద�