హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కుర�
ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటే చిన్న చూపు. సౌకర్యాలు లేక పేదలు సైతం వైద్యం చేయించుకునేందుకు జంకేవారు. సర్కారు దవాఖానల మీద సినిమాల్లో కూడా పాటలు వచ్చాయి. నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అనే పాట నాటి పాలకు�
దేశమంతటా నాగుల పంచమి జరుపుకొంటుండగా.. అక్కడ మాత్రం తేళ్ల పంచమి జరుపుకోవడం ఆనవాయితీ. అంతేకాదు తేళ్ల దేవతల కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించడంతోపాటు ఆలయంలో తేళ్ల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆ గ�
గిరిజన యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా చేస్తున్న పోరాటంతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దిగొచ్చినట్టే కనిపిస్తున్నది. సెంట్రల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు-2022 పేరుతో కేంద�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. రూ.23 కోట్ల వ్యయంతో 60 లక్షల మీటర్ల స్వచ్ఛమైన పాలి�
ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని వెల్లడించింది. దక్షిణ తెలంగాణలో వర్ష�
రైతు బిడ్డ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్కు కండ్లు మండుతున్నాయని, అందుకే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ సీనియర్ నాయకుడు పొన్నం శ్రీనివాస్గౌడ్ కుటుంబానికి కల్యాణలక్ష్మి చెక్కు మంజూరైంది. ఇటీవల శ్రీనివాస్గౌడ్ కూతురు వివాహం కాగా.. కల్యాణ ల�
రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతమైంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధిక�
మంచిర్యాల : దుబాయ్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఫుజాయిరహ్ సిటీని వరద నీరు ముంచెత్తింది. ఆ సిటీలో నివాసముంటున్న తెలంగాణ వాసి ఉప్పు లింగారెడ్డి(35) మృతి చెందాడు. మృతుడి స్వస్థలం
హైదరాబాద్ : టీఎస్ పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు త�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఎండ దంచికొట్టింది. దీంతో నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. కానీ రాత్రి సమయానికి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురియడంతో.. ఉ
హైదరాబాద్ : ఉత్తర, దక్షిణ ద్రోణి ఆదివారం నాడు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా కొమరం ప్రదేశం వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్ర�
హైదరాబాద్ : టీఎస్ ఈసెట్ ఈ నెల 1న నిర్వహించనున్నట్టు కన్వీనర్ విజయ్కుమార్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్ సెకండియర్లో ప్రవేశాల కోసం నిర్వహి�
నాగర్కర్నూల్ : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1.29 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 41,973 క్యూసెక్కులు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 880.5 అడుగులు కాగా, పూర్తిస�