Rains | ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణను అమ్మేస్తడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. బ్లాక్మెయిల్ రాజకీయాలతో డబ్బులు సంపాదించి పీసీసీ పదవిని చేపట్టిన ర
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఏకంగా 1,054 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఒమిక్రాన్ వేరియంటే కావడం ఊరటనిచ్చే అంశం.
ఆర్టీసీలో వెయ్యికిపైగా ఖాళీల గుర్తింపు జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ వేగవంతం హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలను 3 నెలల్లో భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా ప్రస్తుత
కేంద్రం నుంచి 100 కోట్లు తెస్తే.. రాష్ట్రం నుంచి 150 కోట్లు తెస్తా రాజేందర్కు పాడి కౌశిక్రెడ్డి సవాల్ యాక్టర్, జోకర్, బ్రోకర్ అంటూ ఎద్దేవా హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద�
తెలంగాణకు రిజర్వ్ బ్యాంకు అనుమతి హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఖజానాకు మరో రూ.2,500 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయాల ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బ
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్లో జమునా హేచరీస్ స్వాధీనంలో ఉన్న భూమి విషయంలో జోక్యం చేసుకోరాదన్న మధ్యంతర ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం
రాజ్యసభ సాక్షిగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. పురోగమిస్తున్న రాష్ట్రంపై అభాండాలు వేశారు. సభలో లేని వారి పేర్లను ప్రస్తావించకూడదనే సభా సంప్రదాయాన్ని విస్మరించి ముఖ్యమంత్రి కేస�
నారాయణపేట జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కందుకూరు గ్రామ శివారులోని తేళ్ల దేవత ఆలయంలో మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో తేళ్ల పంచమి వేడుకలను జరుపుకొన్నారు. నాగుల పంచమి అ
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1054 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,21,671కి చేరింది. తాజాగా 795 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 8,11,568 మంది బాధితులు క�
శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతూ ఉంది. మంగళవారం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,578 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 25,032, హంద్రీ నుండి 250 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సా
CM KCR | దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ’ వేడుకలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పదిహేను రోజుల పాటు నిర్వహిం�
హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్ర�