జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 60 వేలకు పైగ�
హైదరాబాద్ : బోధన్ సంఘటనపై డీజీపీ మహేందర్రెడ్డి, నిజామాబాద్ కమిషనర్ కేఆర్ నాగరాజుతో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడారు. పరిస్థితి అదుపులోనే ఉందని, కమిషనర్ ఇతర అధికారులు బోధన్లోనే ఉండి
ఖమ్మం : ఉత్తమ మెళుకువలు, సులభమైన పద్ధతిలో నేర్పేందుకు డ్రైవింగ్ సిమ్యులేటర్లు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల్లో నూతన�
హైదరాబాద్ : రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్కు అక్కడ ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మ�
నల్లగొండ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. భార్య మటన్ వండమంటే నిరాకరించిందనే కోపంతో ఓ భర్త ఊగిపోయాడు. అతడి ఆవేశానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కు రింగ్ ఇచ్చాడ�
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ ఆర్థోపెడిక్ వైద్యులతో సమ
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత పెరిగిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లో ఆర్య వైశ్య మహాసభ, మహబూబాబాద్ జిల్లా నూతన కార్య
అయ్యదేవర కాళేశ్వరరావు, బీవీ సుబ్బారాయుడు, దేవులపల్లి రామానుజారావు, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సభ్యులను కలిసి విశాలాంధ్రను ఏర్పాటు చేయా
Governor Tamilisai | తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో
నారసింహుడు పంచరూపాలలో స్వయంవ్యక్తమైన అపూర్వ క్షేత్రం యాదాద్రి భవిష్యత్తులో వైభవోపేతమై జగద్విఖ్యాతి చెందుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడట. ఇప్పుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహాద్భుతంగా
ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు చిత్ర దర్శకుడు రాజమౌళి. కర్నాటకలోని చిక్ మంగుళూరులో శనివారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ �
రైతుల కన్నీటి కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తీసుకొస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోయితప్పి మాట్లాడుతున్నారని ఆర్థికశాఖ మంత�