అంచనాలను నిలబెడుతూ కామన్వెల్త్ క్రీడల్లో యువ బాక్సర్ నిఖత్ యావత్ దేశ ప్రజలను గర్వపడేలా చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో 48-50 కేజీల విభాగంలో జరిగిన బాక్సింగ్లో బంగారు పతకాన్ని కొల్లగొట్టింది. సరిగ్�
స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకుల్లో అనూహ్యమైన మా ర్పులు చోటుచేసుకొన్నాయని ఎస్సీ సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అ న్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్
హైదరాబాద్ : దేశాన్ని స్వాతంత్య్రం వచ్చి 75 సంత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా లేదు.. కానీ, మనం ఎవరి దేవుడు గొప్ప అనే అంశంపైనే దృష్టి పెడుతున్నాం. అది మానేసి ఇప్ప
జగిత్యాల : గురుకుల పాఠశాలలను దేశానికే ఆదర్శనీయమని, పాఠశాలల్లో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. 554 పోస్టులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వ�
Minister Harish Rao | నీతి ఆయోగ్ రాజకీయరంగును పులుముకుందని.. బీజేపీకి వంతపాడుతూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ శనివారం మ�
Minister KTR | తెలంగాణ చేనేతలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ ప్లాజాలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనం�
SI Prelims | రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమ్స్ రాత పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదరం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటవరకు కొనసాగనుంది.
Heavy rains | తెలంగాణలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఉరుములు మెరుపులతో
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ చెప్పే మాటలకు, సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్గారి స్నేహితుడు ప్రొఫెసర్ ముంగేఖర్�
స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం తపించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కలలుగన్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ సాధించడమే కాకుండా ఆ మహనీయుడి ఆశయాలను సాకారం చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ, రాష్�
మరుగున పడిన మగ్గాలకు తెలంగాణ సర్కార్ జీవం పోస్తున్నది. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకుగానూ నూతన పథకాలను తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ప్రతి సోమవారం అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజ�
జిల్లావ్యాప్తంగా అచార్య జయశంకర్సార్ జయంతి వేడు కలను శనివారం ఊరూరా ఘనంగా నిర్వహించారు. నాయ కులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల నా యకులు జయశంకర్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పి�
హైదరాబాద్ : మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులకు కేంద్రం ఒక్కపైసా అయినా ఇచ్చిందా? దీనిపై సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయ�