కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారా? పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్తారా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. అత్యున్నత శాసనవ్�
రాష్ట్ర హైకోర్టులో కొత్తగా నియమితులైన 10 మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి పేర్లను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఆమోది
అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాల్లో రెండేండ్లలో గణనీయంగా అడవులు పెరిగేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కృషి చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో సీఎస�
తెల్లబంగారం మెరిసిపోతున్నది. సాగు విస్తీర్ణం తగ్గడం, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినా.. సాగు చేసిన రైతులకు పత్తి సిరులు కురిపిస్తున్నది. గత వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకొంటూ వస్తున్నది. జాతీయ మార
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. తన బాధ్యతను విస్మరించి మొండి వైఖరిని అవలంబించడం సరికాదన్�
రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టబోమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం చేస్తున్న కేంద
ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ అయిన ఫిస్కర్.. హైదరాబాద్లో ఐటీ, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నది. కొంతకాలంగా తెలంగాణ సర్కారుతో సంప్రదింపులు జరుపుతున్న కంపెనీ �
సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో మహబూబ్నగర్ మహిళా స్వయం సహాయక సంఘాలు గతేడాది విత్తనబంతులతో అతిపెద్ద వ్యాఖ్యాన్ని రాసి, గిన్నిస్లో చోటుసంపాది
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న బోధనా సిబ్బంది వేతనాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయని బీసీ స
నిజామాబాద్ : తెలంగాణ ధాన్యం కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెడుతుందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం పిలుపు మేరకు రైతులు వరి సాగును త�