హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల్లో మంగళవారం స్పాట్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇవాళ, రేపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉండగా.. నేటి నుంచి ఈ నెల 13
అన్నార్తులు.. అనాథలు లేని దేశం కోసం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన దారిలో పునరంకితం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. భారతదేశాన్ని కాపాడుకోవాలని, సముజ్వలంగా అంతర్జాతీయ విపణిలో భాసిల్�
బాండ్ల విక్రయాలకు రిజర్వు బ్యాంక్ అనుమతి హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయాల ద్వారా మరో రూ.1,000 కోట్లు సమీకరించుకొనేందుకు భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం అనుమతి ఇ�
అందుకే వేరే శాఖల్లో సర్దుబాటు 5 వేల మందిలో 56 మందే ఉద్యోగాల్లో చేరలేదు హైకోర్టుకు ప్రభుత్వం వివరణ హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వీఆర్వోలను వేరే శాఖల్లోకి సర్దుబాటు చేయడంతో ఏ ఒక వీఆర్వోకు నష్టం జరగదన�
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. పేపర్-1 ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఐదుగురు విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్తో సత్తాచాటారు.
హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లింలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మొహర్రం పండుగ త్యాగం, స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన
హైదరాబాద్ : టీఎస్ పాలిసెట్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి గాను స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ను సాంకేతిక విద్యామండలి అధికారులు సోమవారం విడుదల చేశారు. మంగళవారం నుంచి ఫీజు చెల్లింపు.. సర్టిఫికెట్ల అప్లోడి�
హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. మహిళల 50 కేజీల విభాగంలో నిఖత�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన మహాధర్నాలో సోమవారం విద్యుత్ ఉద్యోగులు పాల్గొన�