ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ఆయన ఇంట్లో ఎలాంటి శుభకార్యం లేదు గానీ.. ఇంటి ఎదుట బ్యాండ్ బాజా మోగుతోంది. కొత్తకారు రెడీగా ఉంది. ఆయన కూతురు స్కూల్ డ్రెస్లో బ్యాగు వేసుకుని వచ్చి కారెక్కగానే బ్యాండ్ మోగింది. చ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు విద్యా�
హైదరాబాద్ : తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 30న పాలిసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఏప్రిల్ రెండోవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున
హైదరాబాద్ : పీఈటీలకు క్రీడా పాలసీలో ప్రాధాన్యత కల్పిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులన�
మహబూబాబాద్ : గిరిజనుల సమస్యలపై అవగాహన లేని వారు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండడం ఈ దేశ గిరిజనుల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వి
హైదరాబాద్ : కంది ఐఐటీ హైదరాబాద్లో జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్లో తయారు చేసిన జీవన్ లైట్
Minister KTR | రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతున్నది. ఈక్రమంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలో
ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోగా యాసంగిలో మిగిలిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. మిగులు ధాన్యాన్ని కేంద్రం క
రండి.. భాగ్యనగరిలో పెట్టుబడులు పెట్టండి హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): భారతదేశంలో ఐటీకి కేంద్రంగా కొనసాగిన బెంగళూరు నగరంలో ఇప్పుడు స్తబ్ధత వచ్చిందని, అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరమే ఐట
రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో కేంద్రం పచ్చి అబద్ధాలు చెప్పటం మీద టీఆర్ఎస్ ఎంపీలు భగ్గుమన్నారు. అసెంబ్లీ తీర్మానంచేసి పంపించిన బిల్లు తమకు పంపనే లేదంటూ అత్యున్నత చట్టసభతోపాటు, ద�
రాష్ర్టానికి చెందిన నలుగురు స్ఫూర్తిదాయక మహిళలకు నీతిఆయోగ్ ఐదోఎడిషన్ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డులు దక్కాయి. దేశాన్ని ‘సశక్త్ ఔర్ సమర్థ్'గా మార్చడంలో వీరు పోషిస్తున్న కీలక పాత్ర, వి�